Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ - 9 : విజేతకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ

Webdunia
ఆదివారం, 29 మే 2016 (17:29 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొమ్మిదో సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఫైనల్ పోరుకు సన్‌రైజర్స్ హైదరాబాద్, బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు సిద్దమయ్యాయి. రాత్రి 8 గంటలకు బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది.
 
అయితే, ఈ ఫైనల్ పోరులో నెగ్గిన, ఓడిన జట్లకు వచ్చే డబ్బులు ఎంతనేది ఆసక్తికరమైన అంశం. తుది సమరంలో ఛాంపియన్‌గా నిలిచిన జట్టుకు రూ.20 కోట్ల ప్రైజ్‌మనీ, ఓడిన రన్నరప్ జట్టుకు రూ.11 కోట్లు అందుతుంది. అయితే ప్లే ఆఫ్ మ్యాచ్‌లలో ఓడిపోయిన కోల్‌కతా నైట్‌రైడర్స్, గుజరాత్ లయిన్స్ జట్లకు చెరో రూ.7.50 కోట్లు ఇవ్వనున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

తర్వాతి కథనం
Show comments