Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ - 9 : విజేతకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ

Webdunia
ఆదివారం, 29 మే 2016 (17:29 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొమ్మిదో సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఫైనల్ పోరుకు సన్‌రైజర్స్ హైదరాబాద్, బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు సిద్దమయ్యాయి. రాత్రి 8 గంటలకు బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది.
 
అయితే, ఈ ఫైనల్ పోరులో నెగ్గిన, ఓడిన జట్లకు వచ్చే డబ్బులు ఎంతనేది ఆసక్తికరమైన అంశం. తుది సమరంలో ఛాంపియన్‌గా నిలిచిన జట్టుకు రూ.20 కోట్ల ప్రైజ్‌మనీ, ఓడిన రన్నరప్ జట్టుకు రూ.11 కోట్లు అందుతుంది. అయితే ప్లే ఆఫ్ మ్యాచ్‌లలో ఓడిపోయిన కోల్‌కతా నైట్‌రైడర్స్, గుజరాత్ లయిన్స్ జట్లకు చెరో రూ.7.50 కోట్లు ఇవ్వనున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

దుబాయ్‌లో హోలీ వేడుక చేసుకోవడానికి ట్రావెల్ గైడ్

Ceiling fan: పరీక్షలు రాస్తుండగా వున్నట్టుండి.. సీలింగ్ ఫ్యాన్ ఊడిపడితే..?

వీవింగ్ ది ఫ్యూచర్-హ్యాండ్లూమ్ కొలోక్వియం సదస్సు నిర్వహణ

హోలీ పండుగ: మార్చి 14న మద్యం దుకాణాలు బంద్.. రంగులు అలా చల్లారో తాట తీస్తాం..

College student: కళాశాల విద్యార్థినిపై 16 నెలల పాటు ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ 25వ చిత్రం ‘భద్రకాళి’ నుంచి పవర్ ఫుల్ టీజర్ విడుదల

Surender Reddy: మళ్లీ తెరపైకి సురేందర్ రెడ్డి - వెంకటేష్ తో సినిమా మొదలైంది

మీ ప్రేమను కాపాడుకుంటూ ఇకపైనా సినిమాలు చేస్తా : కిరణ్ అబ్బవరం

నాని కి ఈ కథ చెప్పడానికి 8 నెలలు వెయిట్ చేశా : డైరెక్టర్ రామ్ జగదీష్

SS రాజమౌళి, మహేష్ బాబు షూటింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్న ఒడిశా ఉపముఖ్యమంత్రి

తర్వాతి కథనం
Show comments