Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిఖర్ ధావన్‌పై బెంగాల్ దాదా ఫైర్.. ఐపీఎల్ ఫైనల్లోనైనా ఒళ్లు దగ్గరపెట్టుకుని ఆడాలి!

Webdunia
శనివారం, 28 మే 2016 (19:02 IST)
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ బెంగాల్ దాదా సౌరవ్ గంగూలీ వార్నింగ్ ఇచ్చాడు. ఐపీఎల్ 9వ సీజన్‌లో శిఖర్ ధావన్ రాణించకపోవడంపై గంగూలీ మండిపడ్డాడు.

ఇకనైనా శిఖర్ ధావన్ ఒళ్లు దగ్గరపెట్టుకుని ఆడాలని.. నిర్లక్ష్యం ఆడటాన్ని వదిలిపెట్టాలన్నాడు. అనవసరంగా వికెట్ పారేసుకోవడం మాని ఆడే విధానంలో మార్పులు తెచ్చుకోవాలని సూచించాడు. 
 
అంతేగాకుండా హైదరాబాద్ ఐపీఎల్ ఫైనల్లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో చివరి పోరులోనైనా శిఖర్ ధావన్ మేలుకుని మెరుగ్గా రాణించాలని క్లాస్ పీకాడు. టీమిండియాకు ధావన్ కీలకమైన బ్యాట్స్ మన్ అని, ఐపీఎల్‌లో ఆ జట్టుకు కూడా ధావన్ కీలకమన్న విషయం గుర్తుంచుకోవాలని చెప్పాడు.

ఫస్ట్ క్వాలిఫయర్, సెకెండ్ క్వాలిఫయర్‌లో ధావన్ సరిగా ఆకట్టుకోలేక పోయాడని ఫైనల్లో డేవిడ్ వార్నర్‌కు అండగా నిలబడతాడని ఆశిస్తున్నట్లు గంగూలీ వ్యాఖ్యానించాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన అమర్నాథ్ కుటుంబంపై దాడి.. మహిళను జుట్టు పట్టుకుని లాగి.. దాడి (వీడియో)

కోటరీని పక్కనపెట్టకపోతే జగన్‌కు భవిష్యత్ లేదు ... విరిగిన మనసు మళ్లీ అతుక్కోదు : విజయసాయి రెడ్డి (Video)

Blades Found In Hostel Food: ఉస్మానియా వర్శిటీలో హాస్టల్ ఆహారంలో బ్లేడ్

పోసాని కృష్ణమురళికి తేరుకోలేని షాకిచ్చిన హైకోర్టు... ఎలా?

సాక్షులందరూ చనిపోతున్నారు.. నా ప్రాణాలకు ముప్పుంది : దస్తగిరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీ ప్రేమను కాపాడుకుంటూ ఇకపైనా సినిమాలు చేస్తా : కిరణ్ అబ్బవరం

నాని కి ఈ కథ చెప్పడానికి 8 నెలలు వెయిట్ చేశా : డైరెక్టర్ రామ్ జగదీష్

SS రాజమౌళి, మహేష్ బాబు షూటింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్న ఒడిశా ఉపముఖ్యమంత్రి

Actress Soundarya: నటి సౌందర్య ఎలా మరణించింది? 32 సంవత్సరాలే.. గర్భిణీ.. గుర్తుపట్టలేనంతగా?

నా భార్య సౌందర్య గురించి తప్పుడు వార్తలు ప్రచురించకండి: భర్త రఘు

తర్వాతి కథనం
Show comments