Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ ఫిరోజ్‌షా కోట్లా వేదికగా ఐపీఎల్ ఎలిమినేటర్, క్వాలిఫయర్ మ్యాచ్‌లు

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2016 (16:15 IST)
స్వదేశంలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్- 2016 టోర్నీ మ్యాచ్‌లకు మహారాష్ట్రలో నెలకొన్న కరవు అడ్డంకిగా మారింది. దీంతో మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించాల్సిన మ్యాచ్‌లన్నింటినీ మే నెల ఒకటో తేదీ తర్వాత వేరే చోటికి తరలించాలని బాంబే హైకోర్టు విస్పష్ట ఆదేశాలను జారీచేసింది. ఈ తీర్పుతో పలు మ్యాచ్‌లను వేరే చోటికి తరలించారు. 
 
ఈ పరిస్థితుల్లో శుక్రవారం సమావేశమైన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం మ్యాచ్ వేదికలను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగాల్సిన ఎలిమినేటర్, క్వాలిఫయర్-2 మ్యాచ్‌లను ఢిల్లీ ఫిరోజ్‌షా కోట్లాలో నిర్వహించాలని తీర్మానించింది. అలాగే, పుణె సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను వైజాగ్‌లో నిర్వహించేలా చర్యలు తీసుకుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Raja murder fallout: రాజా రఘువంశీ హత్య: పర్యాటకుల వివరాలు తప్పనిసరి.. మేఘాలయ

ఎయిరిండియా విమాన ప్రమాదానికి కుడివైపు ఇంజినే కారణమా?

Jagan Rally: గుంటూరులో జగన్ ర్యాలీ.. కాన్వాయ్ కారు ఢీకొని వృద్ధుడు మృతి (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ - సోదరుడు పాడె మోసిన విశ్వాస్ కుమార్

హోటల్‌లో చోరీకి వచ్చి ఆమ్లెట్ వేసుకుని ఆరగించిన దొంగ.. (Vide)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలు ఉన్నాయని ఎన్టీఆర్ నిరూపించారు

తర్వాతి కథనం
Show comments