Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ ఫిరోజ్‌షా కోట్లా వేదికగా ఐపీఎల్ ఎలిమినేటర్, క్వాలిఫయర్ మ్యాచ్‌లు

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2016 (16:15 IST)
స్వదేశంలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్- 2016 టోర్నీ మ్యాచ్‌లకు మహారాష్ట్రలో నెలకొన్న కరవు అడ్డంకిగా మారింది. దీంతో మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించాల్సిన మ్యాచ్‌లన్నింటినీ మే నెల ఒకటో తేదీ తర్వాత వేరే చోటికి తరలించాలని బాంబే హైకోర్టు విస్పష్ట ఆదేశాలను జారీచేసింది. ఈ తీర్పుతో పలు మ్యాచ్‌లను వేరే చోటికి తరలించారు. 
 
ఈ పరిస్థితుల్లో శుక్రవారం సమావేశమైన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం మ్యాచ్ వేదికలను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగాల్సిన ఎలిమినేటర్, క్వాలిఫయర్-2 మ్యాచ్‌లను ఢిల్లీ ఫిరోజ్‌షా కోట్లాలో నిర్వహించాలని తీర్మానించింది. అలాగే, పుణె సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను వైజాగ్‌లో నిర్వహించేలా చర్యలు తీసుకుంది. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments