Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియన్ బ్యాడ్మింటన్ టోర్నీ : సెమీస్‌లో సైనా నెహ్వాల్ ఓటమి

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2016 (16:05 IST)
వుహాన్ వేదికగా జరుగుతున్న ఆసియన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఓటమి పాలైంది. శనివారం జరిగిన కీలక మ్యాచ్‌లో తన ప్రత్యర్థి చైనాకు చెందిన వాంగ్ యిహాన్ చేతిలో 16-21, 14-21 స్కోరు తేడాతో పరాజయం పాలైంది. నిజానికీ మ్యాచ్‌లో ఈ ఇద్దరు క్రీడాకారిణిలు నువ్వానేనా అన్నరీతిలో సాగింది. అయితే, కీలక సమయాల్లో సైనా తన ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేకపోయిన సైనా నెహ్వాల్ ఓడిపోయింది. 
 
అంతకముందు టోర్నీలో సైనా నిలకడైన ఆటతీరుతో అదరగొట్టింది. ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా క్వార్టర్‌ఫైనల్లో 21-16, 21-19తో చైనాకు చెందిన స్టార్ షట్లర్ షిజియాన్ వాంగ్‌ను చిత్తుచేసింది. అయితే, సెమీ ఫైనల్ మ్యాచ్‍లో మాత్రం చైనాకే చెందిన క్రీడాకారిణి చేతిలో ఓడిపోయింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

స్మార్ట్ ఫోన్లలోని వాట్సాప్ యాప్‌ను తక్షణమే తొలగించాలి.. పౌరులకు ఆదేశం

FASTag: ఆగస్టు 15 నుండి రూ.3,000 ధరతో కూడిన ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్

మనం జగనన్న సైన్యం... చంద్రబాబుకు భయం పుట్టేలా చేద్దాం : కార్యకర్తలకు చెవిరెడ్డి పిలుపు

బద్ధలైన లకి లకి అగ్నిపర్వతం - వెనక్కి వచ్చిన ఎయిరిండియా విమానం

కుప్పం మహిళతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు: ఇంకా రూ.5లక్షల ఆర్థిక సాయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

తర్వాతి కథనం
Show comments