Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియన్ బ్యాడ్మింటన్ టోర్నీ : సెమీస్‌లో సైనా నెహ్వాల్ ఓటమి

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2016 (16:05 IST)
వుహాన్ వేదికగా జరుగుతున్న ఆసియన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఓటమి పాలైంది. శనివారం జరిగిన కీలక మ్యాచ్‌లో తన ప్రత్యర్థి చైనాకు చెందిన వాంగ్ యిహాన్ చేతిలో 16-21, 14-21 స్కోరు తేడాతో పరాజయం పాలైంది. నిజానికీ మ్యాచ్‌లో ఈ ఇద్దరు క్రీడాకారిణిలు నువ్వానేనా అన్నరీతిలో సాగింది. అయితే, కీలక సమయాల్లో సైనా తన ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేకపోయిన సైనా నెహ్వాల్ ఓడిపోయింది. 
 
అంతకముందు టోర్నీలో సైనా నిలకడైన ఆటతీరుతో అదరగొట్టింది. ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా క్వార్టర్‌ఫైనల్లో 21-16, 21-19తో చైనాకు చెందిన స్టార్ షట్లర్ షిజియాన్ వాంగ్‌ను చిత్తుచేసింది. అయితే, సెమీ ఫైనల్ మ్యాచ్‍లో మాత్రం చైనాకే చెందిన క్రీడాకారిణి చేతిలో ఓడిపోయింది. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments