Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాంపియన్స్ ట్రోఫీ కోసం 48 గంటల్లో జట్టును ఎంపిక చేస్తాం : బీసీసీఐ

ఇంగ్లండ్ వేదికగా జరిగి ఐసీసీ చాంపియన్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు పాల్గొంటుందని బీసీసీఐ వెల్లడించింది. ఈ టోర్నీలో పాల్గొనే జట్టును 48 గంటల్లో ప్రకటించనున్నట్టు బీసీసీఐ ఆదివారం విడుదల చేసిన ఓ పత్రికా

Webdunia
ఆదివారం, 7 మే 2017 (13:43 IST)
ఇంగ్లండ్ వేదికగా జరిగి ఐసీసీ చాంపియన్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు పాల్గొంటుందని బీసీసీఐ వెల్లడించింది. ఈ టోర్నీలో పాల్గొనే జట్టును 48 గంటల్లో ప్రకటించనున్నట్టు బీసీసీఐ ఆదివారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
ఆదివారం ఉదయం బీసీసీఐ సమావేశమైంది. ఇందులో ఐసీసీతో రెవెన్యూ షేరింగ్ మోడల్ సహా పలు అంశాలను చర్చించిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో చాంపియన్స్ ట్రోఫీకి జట్టును పంపాలని తీర్మానించారు. 
 
జూన్ ఒకటో తేదీ నుంచి లండన్‌లో ప్రారంభమయ్యే చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఆడుతుందని, జట్టు ఎంపికను 48 గంటల్లో పూర్తి చేస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది. 
 
కాగా, కొత్త ఆదాయ పంపిణీ విధానంతో బీసీసీఐ ఆదాయం 570 మిలియన్ డాలర్ల నుంచి 293 మిలియన్ డాలర్లకు తగ్గిపోనుండగా, దీనిపై అసంతృప్తిని వెలిబుచ్చిన బీసీసీఐ, ట్రోఫీ నుంచి విరమించుకునే ఆలోచన చేసిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తోడుకోసం ఆశపడి రూ.6.5 కోట్లు పోగొట్టుకున్న యూపీవాసి!

మడకశిరలో విషాదం : బంగారం వ్యాపారం కుటుంబ ఆత్మహత్య

ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి : నితిన్ గడ్కరీ!

మయన్మార్ భూకంప తీవ్రత... 334 అణుబాంబుల విస్ఫోటనంతో సమానం!!

కోడిగుడ్లు అమ్ముకునే వ్యాపారి బిజెనెస్ రూ.50 కోట్లు.. జీఎస్టీ చెల్లించాలంటూ నోటీసు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

తర్వాతి కథనం
Show comments