Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్డే ప్రపంచకప్ సిరీస్.. సంజూ శాంసన్‌కు జట్టులో చోటు లేదు..

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (14:27 IST)
పరిమిత 50 ఓవర్ల ప్రపంచకప్ సిరీస్ అక్టోబర్, నవంబర్‌లలో భారత్‌లో జరగనుంది. ఈ సిరీస్‌లో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ సహా 10 జట్లు పాల్గొంటున్నాయి. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి.
 
భారత్ తన తొలి మ్యాచ్‌లో అక్టోబర్ 5న చెన్నైలో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ప్రపంచకప్‌కు మరో నెల రోజులు మాత్రమే సమయం ఉండడంతో అన్ని జట్లూ సన్నద్ధమవుతున్నాయి.
 
ప్రపంచకప్‌లో పాల్గొనే 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. సంజూ శాంసన్‌కు జట్టులో చోటు దక్కలేదు. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యారు.
 
ప్రపంచకప్‌కు భారత జట్టు:- రోహిత్ శర్మ,  శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కెఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సమీ, మహ్మద్ సిరాజ్, బుమ్రా శార్దూల్ ఠాగూర్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, అక్సర్ పటేల్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

తర్వాతి కథనం
Show comments