Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెత్త బౌలింగ్.. అర్ష్‌దీప్ సింగ్‌పై విమర్శలు.. ఏంటయ్యా ఇది..?

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2023 (12:03 IST)
Arshadeep
భారత్-శ్రీలంక మధ్య జరిగిన 2వ టీ20 క్రికెట్ మ్యాచ్‌లో భారత జట్టు పోరాడి ఓడింది. అయితే ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు వేసి ఐదు నోబాల్స్‌తో 37 పరుగులు ఇచ్చిన అర్ష్‌దీప్ సింగ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ నిన్నటి మ్యాచ్‌లో 2 ఓవర్లు వేసి 5 నో బాల్స్ వేశాడు. 
 
తద్వారా 37 పరుగులు ఇచ్చాడు. శ్రీలంకతో జరిగిన రెండో ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ మూడు నోబాల్స్ వేసి ఆ ఓవర్‌లోనే 19 పరుగులు ఇచ్చాడు. దీని తర్వాత 19వ ఓవర్ వేసిన అర్ష్‌దీప్ సింగ్ ఆ ఓవర్‌లో రెండు నోబాల్స్ వేసి 18 పరుగులు ఇచ్చాడు. దీంతో బిత్తరపోయింది టీమిండియా.
 
ముఖ్యంగా హార్దిక్ పాండ్యా షాకయ్యాడు. ఇన్నింగ్స్ చివరికి వచ్చే వరకు అర్షదీప్ సింగ్‌తో మళ్లీ బౌలింగ్ చేయించలేదు. తొలి ఓవర్ లోనే హ్యాట్రిక్ నోబాల్స్ వేశాడు. శ్రీలంక కెప్టెన్ దాసున్ షణక అవుట్ కాగా, నో బాల్ కావడంతో బతికిపోయాడు. ఈ సమయంలో హార్థిక్ పాండ్యా బాధపడటానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

బాబ్బాబు.. మీకు దండం పెడతాం.. సింధు జలాలు విడుదల చేయండి : పాక్ వేడుకోలు

జైలులో అఘోరీ ఏం చేస్తోంది?: శివయ్యకు రక్తంతో అభిషేకం-కాళీమాతకు పూజలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

తర్వాతి కథనం
Show comments