Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెత్త బౌలింగ్.. అర్ష్‌దీప్ సింగ్‌పై విమర్శలు.. ఏంటయ్యా ఇది..?

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2023 (12:03 IST)
Arshadeep
భారత్-శ్రీలంక మధ్య జరిగిన 2వ టీ20 క్రికెట్ మ్యాచ్‌లో భారత జట్టు పోరాడి ఓడింది. అయితే ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు వేసి ఐదు నోబాల్స్‌తో 37 పరుగులు ఇచ్చిన అర్ష్‌దీప్ సింగ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ నిన్నటి మ్యాచ్‌లో 2 ఓవర్లు వేసి 5 నో బాల్స్ వేశాడు. 
 
తద్వారా 37 పరుగులు ఇచ్చాడు. శ్రీలంకతో జరిగిన రెండో ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ మూడు నోబాల్స్ వేసి ఆ ఓవర్‌లోనే 19 పరుగులు ఇచ్చాడు. దీని తర్వాత 19వ ఓవర్ వేసిన అర్ష్‌దీప్ సింగ్ ఆ ఓవర్‌లో రెండు నోబాల్స్ వేసి 18 పరుగులు ఇచ్చాడు. దీంతో బిత్తరపోయింది టీమిండియా.
 
ముఖ్యంగా హార్దిక్ పాండ్యా షాకయ్యాడు. ఇన్నింగ్స్ చివరికి వచ్చే వరకు అర్షదీప్ సింగ్‌తో మళ్లీ బౌలింగ్ చేయించలేదు. తొలి ఓవర్ లోనే హ్యాట్రిక్ నోబాల్స్ వేశాడు. శ్రీలంక కెప్టెన్ దాసున్ షణక అవుట్ కాగా, నో బాల్ కావడంతో బతికిపోయాడు. ఈ సమయంలో హార్థిక్ పాండ్యా బాధపడటానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

తర్వాతి కథనం
Show comments