Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిలిప్పీన్స్ లో భారత కబడ్డీ కోచ్ దారుణ హత్య

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (14:39 IST)
భారత్ కు చెందిన కబడ్డీ కోచ్ దారుణ హత్యకు గురయ్యాడు.  వివరాల్లోకి వెళితే.. పిలిప్పీన్స్ రాజధాని మనీలాలో భారత్ లోని పంజాబ్ మోగాకు చెందిన కబడ్డీ కోచ్ గుర్ ప్రీత్ సింగ్ గిండ్రూను దుండగులు కాల్చి చంపేశారు. 
 
నాలుగేళ్ల క్రితం పిలిప్పీన్స్ వెళ్లాడు. పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన క్రమంలో బుధవారంలో ఇంట్లోకి చొరబడిన దుండగులు కాల్పులు జరిపారు. 
 
దీంతో తలలో తూటాలు దిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కబడ్డీ హత్యకు గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mega DSC : ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ-జూన్‌లోపు నియామక ప్రక్రియ.. చంద్రబాబు

మండిపోతున్న వేసవి ఎండలు... ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు!!

Zero Poverty-P4: ఉగాది నాడు జీరో పావర్టీ-పి43 సహాయ హస్తం

ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్థాన్ ఖాళీచేయాల్సిందే : భారత్

Mamata Banerjee: లండన్ పార్కులో జాగింగ్ చేసిన మమత బెనర్జీ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా : మాళవిక మోహనన్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

Keeravani : షష్టిపూర్తి లో కీరవాణి రాసిన పాటని విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణం ఆవేదనకరం : పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments