Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకతో రెండో వన్డే.. 4 వికెట్ల తేడాతో విజయం

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (22:03 IST)
శ్రీలంక క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటిస్తోంది. రెండో వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. లంక జట్టులో ఫెర్నాండో 50 పరుగులు, మెండిస్ 34 పరుగులు, దునిత్ 32 పరుగులు చేశారు. 
 
తద్వారా శ్రీలంక జట్టు 39.4 ఓవర్లలో 215 పరుగులు చేసి భారత జట్టుకు 219 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత జట్టు తరఫున సిరాజ్ 3 వికెట్లు, కుల్దీప్ 3 వికెట్లు, ఉమ్రాన్ 2 వికెట్లు తీశారు. 
 
అనంతరం కేఎల్ రాహుల్ 64 పరుగులు, పాండ్యా 36 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 28 పరుగులు చేశారు. తద్వారా భారత జట్టు 43.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ భార్యను వదిలి నన్ను పెళ్లి చేసుకో.. స్వీటీ కుమారి.. అనుజ్ కశ్యప్ ఎవరు?

శివ..శివ... శివభక్తుడుకి కర్రీలో చికెన్ ముక్క

తెలంగాణాలో అతి భారీ వర్షాలు.. ఎప్పటి నుంచో తెలుసా?

ప్రియాంకా గాంధీ భర్తకు ఏడేళ్ల కఠిన జైలుశిక్ష విధించాలి : ఈడీ

ఎయిర్‌పోర్టులకు ధీటుగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి : డాక్టర్ పెమ్మసాని

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఆయన ఆశీస్సులు వున్నంతకాలం నన్నెవరూ ఆపలేరు : ఎన్.టి.ఆర్.

ట్రంప్ ఆహ్వానాన్ని మన్నించి డేటింగ్ వెళ్లివుంటేనా? : ఎమ్మా థాంప్సన్ షాకింగ్ కామెంట్స్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

తర్వాతి కథనం
Show comments