Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకతో రెండో వన్డే.. 4 వికెట్ల తేడాతో విజయం

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (22:03 IST)
శ్రీలంక క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటిస్తోంది. రెండో వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. లంక జట్టులో ఫెర్నాండో 50 పరుగులు, మెండిస్ 34 పరుగులు, దునిత్ 32 పరుగులు చేశారు. 
 
తద్వారా శ్రీలంక జట్టు 39.4 ఓవర్లలో 215 పరుగులు చేసి భారత జట్టుకు 219 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత జట్టు తరఫున సిరాజ్ 3 వికెట్లు, కుల్దీప్ 3 వికెట్లు, ఉమ్రాన్ 2 వికెట్లు తీశారు. 
 
అనంతరం కేఎల్ రాహుల్ 64 పరుగులు, పాండ్యా 36 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 28 పరుగులు చేశారు. తద్వారా భారత జట్టు 43.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాపా అమ్మను కొట్టి ఉరివేశాడు.. రాయితో తలపై కొట్టాడు.. బొమ్మలు గీసి చూపించిన చిన్నారి..!!

డిసెంబర్ 22, 2032 యుగాంతం.. భూమిపైకి దూసుకొస్తున్న ఉల్క.. భారత్‌కు గండం!

కొత్త చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గుప్తా ఫ్యామిలీ నేపథ్యం ఏంటి?

నా దగ్గర కూడా ఆడియోలు వున్నాయి, కానీ వాటిని ఇలా లీక్ చేయను: కిరణ్ రాయల్

డ్రగ్స్ ఇచ్చాను.. మత్తులోకి జారుకోగానే అత్యాచారం చేస్తూ వీడియోలు తీశాను...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

తర్వాతి కథనం
Show comments