Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా ఈవెంట్‌కు ట్రయల్ - నేటి నుంచి సఫారీలతో భారత్ ఢీ

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2022 (11:57 IST)
ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ మెగా ఈవెంట్ వచ్చే నెలలో ప్రారంభంకానుంది. దీనికి సన్నాహకంగా భావించే సౌతాఫ్రికా, భారత జట్ల మధ్య టీ20 సిరీస్ బుధవారం నుంచి ప్రారంభంకానుంది. తిరువనంతపురం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే ఇరు జట్లూ తిరువనంతపురానికి చేరుకున్నాయి. స్థానిక గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బుధవారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ జరుగుతుంది. 
 
ఈ సిరీస్‌లో రెండో టీ20 మ్యాచ్ అక్టోబరు 2వ తేదీన అస్సోం రాష్ట్రంలోని గౌహతిలో నిర్వహిస్తారు. ఆ తర్వాత చివరి టీ20 మ్యాచ్‌ను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ వేదికగా జరుగుతుంది. 
 
కాగా, ఇటీవల పర్యాటక ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన టీ20 సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుని మంచి ఊపుమీదుంది. సౌతాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌లలో కూడా తమ సత్తా చాటాలని భారత క్రికెటర్లు గట్టిపట్టుదలతో ఉన్నారు. ఈ సిరీస్ ముగిసిన తర్వాత భారత్ జట్టు ఆస్ట్రేలియా దేశానికి బ
యలుదేరి వెళుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

తర్వాతి కథనం
Show comments