Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా ఈవెంట్‌కు ట్రయల్ - నేటి నుంచి సఫారీలతో భారత్ ఢీ

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2022 (11:57 IST)
ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ మెగా ఈవెంట్ వచ్చే నెలలో ప్రారంభంకానుంది. దీనికి సన్నాహకంగా భావించే సౌతాఫ్రికా, భారత జట్ల మధ్య టీ20 సిరీస్ బుధవారం నుంచి ప్రారంభంకానుంది. తిరువనంతపురం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే ఇరు జట్లూ తిరువనంతపురానికి చేరుకున్నాయి. స్థానిక గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బుధవారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ జరుగుతుంది. 
 
ఈ సిరీస్‌లో రెండో టీ20 మ్యాచ్ అక్టోబరు 2వ తేదీన అస్సోం రాష్ట్రంలోని గౌహతిలో నిర్వహిస్తారు. ఆ తర్వాత చివరి టీ20 మ్యాచ్‌ను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ వేదికగా జరుగుతుంది. 
 
కాగా, ఇటీవల పర్యాటక ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన టీ20 సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుని మంచి ఊపుమీదుంది. సౌతాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌లలో కూడా తమ సత్తా చాటాలని భారత క్రికెటర్లు గట్టిపట్టుదలతో ఉన్నారు. ఈ సిరీస్ ముగిసిన తర్వాత భారత్ జట్టు ఆస్ట్రేలియా దేశానికి బ
యలుదేరి వెళుతుంది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments