Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా ఈవెంట్‌కు ట్రయల్ - నేటి నుంచి సఫారీలతో భారత్ ఢీ

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2022 (11:57 IST)
ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ మెగా ఈవెంట్ వచ్చే నెలలో ప్రారంభంకానుంది. దీనికి సన్నాహకంగా భావించే సౌతాఫ్రికా, భారత జట్ల మధ్య టీ20 సిరీస్ బుధవారం నుంచి ప్రారంభంకానుంది. తిరువనంతపురం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే ఇరు జట్లూ తిరువనంతపురానికి చేరుకున్నాయి. స్థానిక గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బుధవారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ జరుగుతుంది. 
 
ఈ సిరీస్‌లో రెండో టీ20 మ్యాచ్ అక్టోబరు 2వ తేదీన అస్సోం రాష్ట్రంలోని గౌహతిలో నిర్వహిస్తారు. ఆ తర్వాత చివరి టీ20 మ్యాచ్‌ను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ వేదికగా జరుగుతుంది. 
 
కాగా, ఇటీవల పర్యాటక ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన టీ20 సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుని మంచి ఊపుమీదుంది. సౌతాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌లలో కూడా తమ సత్తా చాటాలని భారత క్రికెటర్లు గట్టిపట్టుదలతో ఉన్నారు. ఈ సిరీస్ ముగిసిన తర్వాత భారత్ జట్టు ఆస్ట్రేలియా దేశానికి బ
యలుదేరి వెళుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ఆరుగురు రైతుల మృతి

కూలిపోయిన విమానం ఎప్పటిదో తెలుసా? సాంకేతిక లోపం గుర్తించినా.. (Video)

ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171 ఘటన- రాష్ట్రపతి, ప్రధాని సంతాపం-దేశం వారి వెంట నిలుస్తుంది

అహ్మదాబాద్ విమాన ప్రమాదం .. వలంటీర్ల ముసుగులో హాస్టల్‌లో దోపిడీ

ఆ విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ ప్రయాణీకులున్నారు.. ఇంకా? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

తర్వాతి కథనం
Show comments