Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాయాదులతో సిరీస్‌.. ఇంగ్లండ్ ఆతిథ్యమిస్తుందా?

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2022 (09:44 IST)
ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) దాయాదులతో సిరీస్‌కు ఆతిథ్యమిచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఈసీబీ పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ రమీజ్ రాజాకు ప్రతిపాదన చేసింది. 
 
2007 డిసెంబరులో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య చివరిసారిగా టెస్టు మ్యాచ్ జరిగింది. రాజకీయ కారణాలతో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లకు అవకాశమే లేకుండా పోయింది. 
 
2013 తర్వాత భారత్, పాకిస్థాన్ జట్లు కేవలం ఐసీసీ ఈవెంట్లలోనే తలపడుతున్నాయి. ప్రస్తుతం ఇంగ్లండ్ టీ20 జట్టు పాకిస్థాన్‌లో పర్యటిస్తోంది. కానీ ఇందుకు బీసీసీఐ సుముఖంగా లేదని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Microsoft Campus : గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్‌‌ను రేవంత్ రెడ్డి (video)

మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్‌లో కొడాలి నాని పేరు.. అరెస్ట్ తప్పదా?

వల్లభనేని వంశీ భార్యను అడ్డుకున్న పోలీసులు... ఎస్కార్ట్‌తో తరలింపు (Video)

టెన్త్ జీపీఏ సాధించిన విద్యార్థులకు విమానంలో ప్రయాణించే అవకాశం

వర్క్ ఫ్రంమ్ హోం కాదు.. వర్క్ ఫ్రమ్ కారు : వీడియో వైరల్ - షాకిచ్చిన పోలీసులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ యేడాది వేసవిలో వరుస చిత్రాల రిలీజ్.. టాలీవుడ్ క్యాచ్ చేసుకున్నట్టేనా?

భారతీయ బాహుబలితో అనుపమ్ ఖేర్ - తన 544వ చిత్రమంటూ...

జర్నలిస్టుపై దాడి కేసు- మోహన్ బాబుకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్

బాహుబలితో నా 544వ చిత్రాన్ని చేస్తున్నందుకు ఆనందంగా ఉంది : అనుపమ్ ఖేర్

పెళ్లి వయస్సు వచ్చింది, దెయ్యంకంటే మనుషులంటే భయం : విశ్వక్ సేన్

తర్వాతి కథనం
Show comments