Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి వన్డే మ్యాచ్ : తొలిసారి సాధారణ సభ్యుడుగా కోహ్లీ

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (14:20 IST)
భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయింది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి వన్డే సిరీస్ మొదలైంది. ఈ మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సాధారణ సభ్యుడులా మ్యాచ్ ఆడుతున్నాడు. అలాగే, ఈ మ్యాచ్ ద్వారా భారత క్రికెట్ జట్టు తరపున వెంకటేష్ అయ్యర్ తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడుతున్నాడు. భారత కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. 
 
ఈ మ్యాచ్ కోసం బరిలోకి దిగిన భారత జట్టులో శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్, అశ్విన్, శార్దూల్, భువనేశ్వర్, బుమ్రా, చాహల్‌ ఉన్నారు. ఇక సౌతాఫ్రికా జట్టులో కీలక బౌలర్ రబడా మ్యాచ్‌కు దూరమయ్యాడు. అయితే, ఈ మ్యాచ్‌లో భారత జట్టు తొలు బౌలింగ్ ఎంచుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమానం కూలిపోతోందంటూ కేకలు.. ఒక్కసారిగా 900 అడుగుల కిందికి దిగిన ఫ్లైట్...

చక్కెర మిల్లులోకి వరద నీరు.. రూ.60 కోట్ల విలువ చేసే పంచదార నీటిపాలు

ఎఫైర్, ఆఖరుసారి కలుసుకుని ఆపేద్దాం అని పిలిచి మహిళను హత్య చేసిన ప్రియుడు

అమర్‌నాథ్ యాత్ర: నకిలీ యాత్ర కార్డుతో వ్యక్తి, అరెస్ట్ చేసిన పోలీసులు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

ఏజింగ్ మందులు తీసుకోవడం వల్లే షఫాలీ చనిపోయారా?

తర్వాతి కథనం
Show comments