Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్‌గా శిఖర్ ధవాన్

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (17:01 IST)
భారత క్రికెట్ వన్డే జట్టు కెప్టెన్‌గా ఓపెనర్ శిఖర్ ధవన్ నియమితులయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రకటన చేసింది. ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచ కప్ జరుగనుంది. ఈ టోర్నీకి ముందే సౌతాఫ్రికా జట్టు భారత్‌లో వన్డే సిరీస్‌తో పాటు టీ20 సిరీస్ ఆడనుంది. 
 
టీ20 ప్రపంచ కప్ సన్నాహకాల్లో భాగంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో తలపడనుంది. ఆస్ట్రేలియాతో మూడు టీ20లు ఆడనుంది. తొలి టీ20 మ్యాచ్ మొహాలీ వేదికగా జరుగుతుంది. ఆ తర్వాత సౌతాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌‍లతో కూడిన సిరీస్ ఆడనుంది సెప్టెంబరు 28వ తేదీన తిరువనంతపురంలో తొలి టీ20 జరుగుతుంది. 
 
మరోవైపు, సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌ నుంచి టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనే ఆటగాళ్ళకు విశ్రాంతినివ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వన్డే జట్టుకు శిఖర్ ధావన్‌కు కెప్టెన్సీ బాధ్యతలను కట్టబెట్టింది. ఈ సిరీస్‌కు భారత జట్టు కోచ్‌గా రాహుల్ ద్రావిడ స్థానలో వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Newly married woman: పెళ్లైన మూడు రోజులకే నవ వధువు మృతి.. ఎలా.. ఏం జరిగింది?

రిజర్వేషన్ వ్యవస్థ అప్‌గ్రేడ్- నిమిషానికి లక్ష కంటే ఎక్కువ టిక్కెట్లు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాఠశాలలకు రూ.45.02 కోట్లు మంజూరు

ప్రైవేట్ బస్సులో నేపాలీ మహిళపై అత్యాచారం... ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

Putin: వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోనులో మాట్లాడిన మోదీ.. భారత్‌కు రావాలని పిలుపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్ తో C-మంతం గ్లింప్స్‌

శివ కందుకూరి, రాజీవ్ కనకాల చాయ్ వాలా ఫస్ట్ లుక్

సత్యదేవ్, ఆనంది కాంబినేషన్ లో వచ్చిన అరేబియా కడలి రివ్యూ

అపరిచితులుగా కలిసిన ప్రేమికులుగా మారిన కాన్సెప్ట్ తో కపుల్ ఫ్రెండ్లీ

సూపర్ స్టార్ తెలుగు సినిమాకు గర్వకారణం అంటు దీవెనలు ఇచ్చిన మెగాస్టార్

తర్వాతి కథనం
Show comments