ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌కు భంగపాటు.. విజేతగా శ్రీలంక

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (07:58 IST)
దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు బోల్తాపడింది. దీంతో ఆసియా కప్ విజేతగా శ్రీలంక విజయం సాధించింది. ఈ విజయంతో ఆరోసారి లంకేయులు ఆసియా కప్‌ను సొంతం చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. 
 
ఆ తర్వాత 171 పరుగుల విజయలక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన పాక్ ఆటగాళ్లు 20 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక బౌలర్ హసరంగ ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు నేలకూల్చి శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా లంకేయులు ఆరోసారి ఆసియా విజేతలుగా నిలిచారు. 
 
శ్రీలంక జట్టు గతంలో 1986, 1997, 2004, 2008, 2014లలో విజేతగా నిలిచింది. ఇపుడు మరోమారు గెలుపొందింది. అయితే, అత్యధిక ఆసియా కప్ టైటిల్స్ సాధించిన జట్టుకా భారత జట్టు అగ్రస్థానంలో ఉంది. టీమిండియా మొత్తం ఏడుసార్లు విజేతగా నిలిచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హోం వర్క్ చేయలేదనీ చెట్టుకు వేలాడదీసిన టీచర్లు

నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌కు రిమాండ్ పొడగింపు

బాల రాముడి ఆలయ శిఖరంపై జెండాను ఎగురవేసిన ప్రధాని మోడీ

New Bride: ఇష్టం లేని పెళ్లి చేశారు.. నన్ను క్షమించండి.. మంగళసూత్రం పక్కనబెట్టి పరార్

తుఫానుగా మారనున్న అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments