Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షం కారణంగా టైగా ముగిసిన మ్యాచ్ : సిరీస్ భారత్ వశం

Webdunia
మంగళవారం, 22 నవంబరు 2022 (18:02 IST)
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌నున 1-0 తేడాతో కేవసం చేసుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో భారత్ 1-0 తేడాతో సిరీస్‌ను గెలుచుకుంది 
 
నేపియర్ వేదికగా మూడు టీ20 మ్యాచ్ మంగళవారం మధ్యాహ్నం జరిగింది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు 19.4 ఓవర్లలో 160 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత బ్యాటింగ్‌కు దిగింది. కానీ, భారత్ బ్యాటింగ్‌లో వర్షం అడ్డుతగిలింది. 
 
161 లక్ష్య ఛేధనలో భారత్ 9 ఓవర్లలో 4 వికెట్లకు 75 పరుగులు చేసింది. ఆ దశలో భారీ వర్షం కురవడంతో మ్యాచ్ ఆగిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే 66 బంతుల్లో 86 పరుగులు చేయాల్సిన తరుణంలో వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. అప్పటికే భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా (30 బ్యాటింగ్), దీపక్ హుడా (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. 
 
ఓపెనర్లు ఇషాన్ కిషన్ 10, రిషబ్ పంత్ 11 చేసి ఔట్ అయ్యారు. శ్రేయాస్ అయ్యర్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్ అయ్యాడు. మ్యాచ్ వర్షార్పణం కావడంతో రెండో వన్డేలో గెలిచిన భారత్‌కు సిరీస్ లభించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

ప్రధాని మోడి వెనుక ప్రపంచ నాయకులు: టెర్రరిస్టుల ఫ్యాక్టరీ పీచమణిచే సమయం వచ్చేసిందా?

చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలుశిక్ష తప్పదా? అడ్వకేట్ ఏమంటున్నారు?

జైలుకు వెళ్లినా నా భార్య నాతోనే ఉంటుంది : అఘోరీ (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

తర్వాతి కథనం
Show comments