Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షం కారణంగా టైగా ముగిసిన మ్యాచ్ : సిరీస్ భారత్ వశం

Webdunia
మంగళవారం, 22 నవంబరు 2022 (18:02 IST)
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌నున 1-0 తేడాతో కేవసం చేసుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో భారత్ 1-0 తేడాతో సిరీస్‌ను గెలుచుకుంది 
 
నేపియర్ వేదికగా మూడు టీ20 మ్యాచ్ మంగళవారం మధ్యాహ్నం జరిగింది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు 19.4 ఓవర్లలో 160 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత బ్యాటింగ్‌కు దిగింది. కానీ, భారత్ బ్యాటింగ్‌లో వర్షం అడ్డుతగిలింది. 
 
161 లక్ష్య ఛేధనలో భారత్ 9 ఓవర్లలో 4 వికెట్లకు 75 పరుగులు చేసింది. ఆ దశలో భారీ వర్షం కురవడంతో మ్యాచ్ ఆగిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే 66 బంతుల్లో 86 పరుగులు చేయాల్సిన తరుణంలో వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. అప్పటికే భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా (30 బ్యాటింగ్), దీపక్ హుడా (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. 
 
ఓపెనర్లు ఇషాన్ కిషన్ 10, రిషబ్ పంత్ 11 చేసి ఔట్ అయ్యారు. శ్రేయాస్ అయ్యర్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్ అయ్యాడు. మ్యాచ్ వర్షార్పణం కావడంతో రెండో వన్డేలో గెలిచిన భారత్‌కు సిరీస్ లభించింది. 

సంబంధిత వార్తలు

సీఎం రేవంత్ సర్కారుపై కేటీఆర్ సంచలన ఆరోపణలు : 50 రోజుల్లో రూ.1100 కోట్లు స్కామ్

పాయల్ కపాడియా: 30 ఏళ్ల తర్వాత భారత్‌ తరఫున కేన్స్‌లో చరిత్ర సృష్టించిన ఈమె ఎవరు?

వాయిస్ చేంజింగ్ యాప్‌ ఉపయోగించి యువతులపై అత్యాచారం ... ఎక్కడ?

ప్లీజ్... మా దేశాన్ని ఆదుకోండి.. ప్రపంచ దేశాలకు మాల్దీవులు ప్రెసిడెంట్ విన్నపం!!

థర్డ్ ఏసీనా? జనరల్ బోగీనా? రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణికుల రద్దీ!!

మాస్ ప్రేక్షకులను మెప్పించే చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" : ప్రముఖ నటి అంజలి

రేవ్ పార్టీలో లేకపోవడం మీడియాకు కంటెంట్ లేదు.. రేయి పగలు జరిగే ప్రశ్న : నటుడు నవదీప్

అల్లు అర్జున్‌పై కేసు నమోదు.. ఈసీ సీరియస్

నా ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేష్ ‘బేబి’ తీశాడు : దర్శకుడు శిరిన్‌ శ్రీరామ్

ఆ టైప్ కాస్ట్ ను బ్రేక్ చేసిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎనర్జీకి హ్యాట్సాఫ్ : నటసింహం బాలకృష్ణ

తర్వాతి కథనం
Show comments