Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అంతేగా' అనుకున్నారు... పాండ్యా-చాహెల్‌తో కివీస్‌కు F2... చితక్కొట్టేశారు..

Webdunia
ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (17:17 IST)
అంతేగా... లక్ష్యం చాలా సింపుల్.. ఈజీగా గెలిచేయవచ్చు అనుకుని రొమ్ము విరుచుకుంటూ మైదానంలోకి దిగారు కివీస్ ఆటగాళ్లు. అంతకుముందు టీమిండియా బ్యాట్సమన్ హార్దిక్ పాండ్యాతో ఫ్రస్టేషన్‌కి వెళ్లినా... టార్గెట్ చిన్నదే కదా... ఫన్ గేమ్‌లా ఆడుకోవచ్చని అనుకున్నారు కానీ వాళ్ల ఫన్ కాస్తా ఫ్రస్టేషన్.. అదే F2గా మారిపోయింది. 
 
అంతేగా అనుకున్నది కాస్తా అబ్బో అనిపించింది. భారత్ బౌలర్ల ధాటికి చివరికి 253 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక కేవలం 217 పరుగులు చేసి 44.1 ఓవర్లకే చతికిలపడిపోయింది న్యూజీలాండ్. దీనితో టీమిండియా సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇకపోతే అంతకుముందు అంబటి రాయుడు 90 పరుగులు, హార్దిక్ పాండ్యా 45 పగులు చేసి భారత్ జట్టుకు గౌరవప్రదమైన స్కోరును సాధించారు.
 
వన్డే సిరీస్ ముగిసింది కానీ బుధవారం నుంచి టీ-20 ప్రారంభం కాబోతోంది. ఈ మ్యాచ్‌లను తలచుకుంటే కివీస్ ఆటగాళ్లకు తడిసిపోతోంది. మరి బుధవారం టీం ఇండియాను ఎలా ఎదుర్కోవాలా అని ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నారు. చూడాలి.. టీ-20 మ్యాచ్‌లలోనైనా గట్టిపోటీ ఇస్తారేమో? 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments