Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాన్పూర్ వన్డేలో కోహ్లీ సేన గ్రేట్ విక్టరీ... సిరీస్ కైవసం

పర్యాటక జట్టు న్యూజీలాండ్‌తో కాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2017 (09:04 IST)
పర్యాటక జట్టు న్యూజీలాండ్‌తో కాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోహ్లీ సేన... నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. దీంతో ప్రత్యర్థి ముంగిట 338 పరుగులను టార్గెట్‌గా నిర్ధేసించింది. భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు సెంచరీతో చెలరేగిపోయారు. 
 
భారత క్రికెటర్లలో రోహిత్ శర్మ (147), శిఖర్ ధావన్ (14), కోహ్లీ (113), పాండ్యా (8), ధోనీ (25), జాదవ్ (18), కార్తీక్ 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో టీజీ సౌథీ 2, ఏఎఫ్ మిల్న్ 2, ఎంజె సాంత్నర్ 2 చొప్పున పరుగులు చేశారు. 
 
అనంతరం 337 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ఆటగాళ్లు చివరివరకు పోరాటం చేసి 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 331 పరుగులు చేశారు. న్యూజిలాండ్ ఆటలో గుప్తిల్ (10), మున్రో (75), విలియమ్ సన్ (64), టేలర్ (39), నికోలస్ (37), లాథమ్ (65), సాంత్నర్ (9), గ్రాండ్హొమ్ 8,  సౌథీ 4 చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 1, బుమ్రా 3, చాహల్ 2 చొప్పున పరుగులు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments