Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి ముంబై వేదికగా రెండో టెస్ట్.. ఆ ముగ్గురు ఔట్

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (10:29 IST)
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ ముంబై వేదికగా జరుగనుంది. అయితే, ఈ టెస్ట్ కోసం భారత్ ప్రకటించిన జట్టులో రహానే, జడేజా, ఇషాంత్ శర్మలను పక్కనపెట్టారు. కాన్పూర్ టెస్టులో ఇషాంత్ శర్మ చేతి వేలికి గాయం కాగా, జడేజాకు కుడిచేతి మడమకు గాయమైంది. 
 
అలాగే, రహానే కూడా కాన్పూరు టెస్ట్ మ్యాచ్‌లోనే తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఈ ముగ్గురిని ముంబై టెస్టు కోసం ఎంపిక చేయలేదు. వారి స్థానాల్లో విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్, జయంత్ యాదవ్‌లకు చోటు కల్పించారు. అలాగే, కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు కూడా గాయమైన విషయం తెల్సిందే. 
 
ఇదిలావుంటే, ముంబై పిచ్‌పై తేమ అధికంగా ఉండటంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభంకానుంది. దీనికితోడు వర్షం కురవడం వల్ల పిచ్ చిత్తడిగా మారింది. ఫలితంగా 10.30 గంటలకు ఫీల్డ్ అంపైర్లు మైదానాన్ని పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. 

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments