Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ అరుదైన ఘనత: సచిన్‌కి తర్వాత అత్యధిక శతకాలు సాధించిన విరాట్

భారత్-న్యూజిలాండ్ తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. తన 200 వన్డేలో అద్భుత శతకం బాదేశాడు. వన్డే క్రికెట్‌ చరిత్రలో సచిన్‌ టెండూల్కర్‌ (49) తర్వాత అత్యధిక శతకాలు బాదేస

Webdunia
ఆదివారం, 22 అక్టోబరు 2017 (17:11 IST)
భారత్-న్యూజిలాండ్ తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. తన 200 వన్డేలో అద్భుత శతకం బాదేశాడు. వన్డే క్రికెట్‌ చరిత్రలో సచిన్‌ టెండూల్కర్‌ (49) తర్వాత అత్యధిక శతకాలు బాదేసిన బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో అతడు తన అత్యుత్తమ బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు.
 
తొలుత బ్యాటింగ్ దిగిన భారత్ వికెట్లు కోల్పోవడంతో కోహ్లీ-ధోనీల భాగస్వామ్యం నిలకడగా కొనసాగుతోంది. టీమిండియా కెప్టెన్ కోహ్లీ వంద పరుగులు పూర్తి చేశాడు. 108 బంతుల్లో కోహ్లీ 100 పరుగులు కొట్టాడు. దీంతో, వన్డే కెరీర్‌లో కోహ్లీ తన 31వ సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఇప్పటివరకు 7 ఫోర్లు, 1 సిక్స్‌ను కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, ధోనీ అవుట్ కావడంతో కోహ్లీకి జతకట్టిన పాండ్యా దూకుడుగా ఆడుతున్నాడు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments