Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియాలో సూర్యకుమార్‌ యాదవ్‌, సంజూ శాంసన్‌ రీ ఎంట్రీ

Webdunia
శనివారం, 25 జూన్ 2022 (16:18 IST)
టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చేందుకు స్ట్రోక్‌ ప్లేయర్లు సూర్యకుమార్‌ యాదవ్‌, సంజూ శాంసన్‌  సిద్ధమయ్యారు. ఐర్లాండ్‌తో ఆది, మంగళవారాల్లో జరిగే రెండు టీ20ల్లో ఈ ఇద్దరికీ తుది జట్టులో చోటు ఖాయమైనట్టు తెలుస్తోంది.
 
శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌ ప్రస్తుతం టెస్టు జట్టులో ఉన్ననేపథ్యంలో వీరి స్థానాల్లో సూర్య, సంజూ బరిలోకి దిగనున్నారు. ఐపీఎల్‌ సందర్భంగా అయిన ముంజేయి గాయం నుంచి కోలుకున్న సూర్య తో పాటు టీ20 టీమ్‌లో ప్లేస్‌ ఖాయం చేసుకోవాలని చూస్తున్న శాంసన్‌ ఈ సిరీస్‌లో చెలరేగాలని చూస్తున్నాడు. 
 
సౌతాఫ్రికాతో టీ20ల్లో అవకాశం రాని 'జమ్మూ ఎక్స్‌ప్రెస్‌' ఉమ్రాన్‌ మాలిక్‌, యార్కర్ల స్పెషలిస్ట్‌ అర్షదీప్‌ సింగ్‌ ఈ సిరీస్‌తో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లోకి అడుగు పెట్టే చాన్స్‌ కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments