Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లాండ్-భారత్ వన్డే సిరీస్.. తొలి వన్డేలో శిఖర్ ధావన్ ఫిఫ్టీ మార్క్

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (16:09 IST)
టెస్టు, టి20 సిరీస్‌లను సొంతం చేసుకున్న టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్‌పై కన్నేసింది. ఇంగ్లాండ్-భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆరంభమైంది. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో రెండు జట్లు తలపడుతున్నాయి. 
 
ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో మొదట
Team India
బ్యాటింగ్‌ చేస్తున్న భారత్‌ నిలకడగా ఆడుతోంది. టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్.. అదిల్‌ రషీద్‌ వేసిన 24వ ఓవర్‌ తొలి బంతికి సిక్సర్‌ బాది అర్ధశతకం సాధించాడు. 68 బంతుల్లో 5ఫోర్లు, సిక్సర్‌ సాయంతో ఫిఫ్టీ మార్క్‌ చేరుకున్నాడు. ఇంగ్లీష్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ పరుగులు రాబడుతున్నాడు. 
 
మరో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(28)తో కలిసి తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించాడు. ప్రస్తుతం ధావన్‌, విరాట్‌ కోహ్లీ భారీ భాగస్వామ్యం నెలకొల్పే దిశగా వీరిద్దరి బ్యాటింగ్‌ సాగుతోంది. 24 ఓవర్లకు భారత్‌ వికెట్‌ నష్టానికి 109 పరుగులు చేసింది. కోహ్లీ(27), ధావన్‌(52) క్రీజులో ఉన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

తర్వాతి కథనం
Show comments