ఒత్తిడిని జయించలేకే ఓడిపోయాం : సౌతాంప్టన్ టెస్ట్ ఫలితంపై కోహ్లీ కామెంట్స్

సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో స్వల్ప విజయలక్ష్యాన్ని ఛేదించలేక భారత జట్టు చతికిలపడింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 60 పరుగుల తేడాతో విజయభేరీమోగించింది. దీంతో టెస్ట్ సిర

Webdunia
సోమవారం, 3 సెప్టెంబరు 2018 (14:29 IST)
సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో స్వల్ప విజయలక్ష్యాన్ని ఛేదించలేక భారత జట్టు చతికిలపడింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 60 పరుగుల తేడాతో విజయభేరీమోగించింది. దీంతో టెస్ట్ సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. కేవలం 245 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించలేక కోహ్లీ సేన ఓడిపోయింది.
 
దీనిపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ స్పందిస్తూ, 'ఇంగ్లండ్ మెరుగైన ప్రదర్శన కనబర్చింది. లోయర్ ఆర్డర్ బాగా ఆడింది. ఇలాంటి పిచ్ పై 245 రన్స్ సాధించడం గొప్ప విషయం. ఈ టార్గెట్ విజయ అవకాశాలను దెబ్బతీసింది. ఛేజింగ్‌లో మంచి భాగస్వామ్యం నెలకొల్పాలని అనుకున్నాం. కానీ ఒత్తిడితో త్వరగా అవుటయ్యాం. పూజారా, రహానే పరిస్థితులకు తగ్గట్టుగా ఆడారు' అని కోహ్లీ అన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షాక్, పానీపూరీ తినేందుకు నోరు బాగా తెరిచింది, దవడ ఎముక విరిగింది (video)

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

తర్వాతి కథనం
Show comments