Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా చిత్తు.. తొలి ద్వైపాక్షిక సిరీస్ భారత్ వశం

Webdunia
శుక్రవారం, 18 జనవరి 2019 (16:22 IST)
మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది. భారత మాజీ కెప్టెన్ ధోనీ వీరోచిత బ్యాటింగ్, బౌలర్ చాహెల్ అద్భుతమైన బౌలింగ్ స్పెల్ కారణంగా ఆస్ట్రేలియా తలవంచక తప్పలేదు. ఫలితంగా మెల్‍బోర్న్ వన్డే మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ధోనీ, జాదవ్‍లు అత్యంత కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పి విజయంలో కీలక పాత్ర పోషించారు. 
 
ఫలితంగా ఆస్ట్రేలియా గడ్డపై తొలి ద్వైపాక్షిక సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుని, ఆస్ట్రేలియా పర్యటనను భారత్ ఘనంగా ముగిసింది. ఈ పర్యటనలో తొలుత ఆడిన ట్వంటీ-20 సిరీస్‌ను భారత్ సమం చేయగా, ఆ తర్వాత జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇపుడు మూడు వన్డేల సిరీస్‌ను కూడా 2-1 తేడాతో వశం చేసుకుని కెప్టెన్ కోహ్లీ సేన సరికొత్త చరిత్ర సృష్టించింది. 
 
కంగారూ నేలపై 1985లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, 2008 సీబీ సిరీస్‌లోనూ భారత్‌ విజేతగా నిలిచింది. అయితే దాంట్లో భారత్‌, ఆసీస్‌ సహా ఇతర జట్లు కూడా పాల్గొన్నాయి. 2016లో చివరిసారి ఎంసీజీలో జరిగిన వన్డేలో భారత్‌ 295/6 స్కోరు సాధించినా ఆసీస్‌ మూడు వికెట్ల తేడాతో గెలిచింది. కానీ, ఈ సిరీస్‌లో మాత్రం భారత ఆటగాళ్లు మాత్రం అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి, చరిత్రను పునరావృత్తం కానివ్వకుండా జట్టును గెలిపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉదయం మూడు ముళ్లు వేయించుకుంది.. రాత్రికి ప్రాణాలు తీసుకుంది.... నవ వధువు సూసైడ్

Komatireddy Venkat Reddy: హైదరాబాద్-విజయవాడ మధ్య గ్రీన్‌ఫీల్డ్ హైవే- జర్నీకి రెండు గంటలే

వరకట్న వేధింపులు... పెళ్లయిన 3 నెలలకే నవ వధువు ఆత్మహత్య

Galla Jaydev: దేవుడు దయ ఉంటే తిరిగి టీడీపీలో చేరుతాను: జయదేవ్ గల్లా

ఎర్రకోట వద్ద భద్రతా వైఫల్యం.. డమ్మీ బాంబును గుర్తించిన భద్రతా సిబ్బంది

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

తర్వాతి కథనం
Show comments