Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిడ్నీ టెస్టులో ఆడే భారత జట్టు.. బీసీసీఐ ప్రకటన.. అశ్విన్ డౌటే..

Webdunia
బుధవారం, 2 జనవరి 2019 (14:53 IST)
భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగనున్న సిడ్నీ టెస్టులో ఆడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే ఈ జట్టులో రవిచంద్రన్ అశ్విన్ చోటు దక్కడం అనుమానమేనని టాక్. గురువారం నుంచి సిడ్నీలో భారత్.. ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇందులో ఆడే 13 మంది సభ్యులతో కూడిన జట్టును భారత్ ప్రకటించింది. భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరిగే ఈ నాలుగు, చివరి టెస్టులో అశ్విన్ ఆడటం అనుమానంగా మారింది. 
 
 అశ్విన్ సిడ్నీ టెస్టులో ఆడుతాడా లేదా అనేది గురువారం ఉదయమే తెలుస్తోంది. ఉదర సంబంధిత రుగ్మతతో అశ్విన్ బాధపడుతున్నాడని.. చివరి టెస్టు ప్రారంభం లోపు ఆయన తేరుకుంటాడని టాక్. ఈ జట్టులో ఇషాంత్ శర్మకు బదులు ఉమేష్ యాదవ్‌కు స్థానం దక్కింది. కుల్ దీప్‌ యాదవ్ కూడా సిడ్నీ జట్టులో బరిలోకి దిగనున్నాడు. ఇక హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. ఆతని భార్య పండంటి పాపాయికి జన్మనివ్వడంతో భారత్‌కు కదిలి వెళ్లాడు. 
 
జట్టు వివరాలు.. 
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రహానే (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, పుజారా, విహారి, పాంట్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, అశ్విన్, షమీ, జస్‌ప్రీత్ బూమ్రా, ఉమేష్ యాదవ్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandra Babu: రాయలసీమను హైటెక్ పారిశ్రామిక కేంద్రంగా మారుస్తాం.. టీడీపీ

భూమ్మీద ఇంకా నూకలున్నాయ్ ... ఒకే ఒక మృత్యుంజయుడు... (Video)

ఎయిరిండియా విమానం ఎలా కూలిపోయిందో చూడండి (Video)

ఎయిర్ ఇండియా ప్రమాదం: ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు మృతి.. సెల్ఫీ ఫోటో వైరల్

భర్తను చూసేందుకు వెళుతూ మృత్యుఒడికి చేరుకున్న నవవధువు !!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

తర్వాతి కథనం
Show comments