Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో మరోసారి 'ధోని'జమ్... ఆసీస్ పై టీమిండియా ఘన విజయం

Webdunia
శనివారం, 2 మార్చి 2019 (21:42 IST)
హైదరాబాదులో మరోసారి 'ధోని'జమ్‌ను చూశారు క్రికెట్ క్రీడాభిమానులు. నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన జట్టును ధోనీ విజయ తీరాలకు చేర్చాడు. 237 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్‌కు 81 పరగుల వద్ద వరుస షాకులు ఇచ్చారు ఆసీస్ ఆటగాళ్లు. 
 
కోహ్లి ఎల్‌బి డబ్ల్యుగా వెనుదిరగడంతో ఇక ఆ తర్వాత రోహిత్ (37), రాయుడు(12)ను పెవిలియన్ ముఖం పట్టాల్సి వచ్చింది. దాంతో 99 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఈ దశలో ధోనీ, జాదవ్ ఆదుకున్నారు. అర్థ శతకాలతో ఇద్దరూ విజయానికి బాటలు వేశారు. కాగా ధోనీ వన్డేల్లో 71వ హాఫ్ సెంచరీ కొట్టి రికార్డు సృష్టించాడు. మొత్తమ్మీద ధోనీ ఆటతీరు హైదరాబాదులో కనువిందు చేసింది. ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments