Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో ట్వంటీ20 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

Webdunia
ఆదివారం, 6 డిశెంబరు 2020 (13:47 IST)
ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న ట్వంటీ20 సిరీస్‌లో భారత క్రికెట్ జట్టు ఆదివారం రెండో ట్వంటీ20 ఆడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏమాత్రం ఆలోచన చేయకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలి టీ20 ఆడిన మ‌నీష్ పాండే, మ‌హ్మ‌ద్ ష‌మి, ర‌వీంద్ర జ‌డేజా ఈ మ్యాచ్‌లో ఆడ‌టం లేదు.
 
ఇకపోతే, ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో మాథ్యూ వేడ్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. టాప్ ఫామ్‌లో ఉన్న హేజిల్‌వుడ్ కూడా ఈ మ్యాచ్‌లో ఆడ‌టం లేదు. ఈ ముగ్గురి స్థానంలో స్టాయినిస్‌, సామ్స్‌, ఆండ్రూ టై టీమ్‌లోకి వ‌చ్చారు. 
 
ఆస్ట్రేలియా తరపున ఓపెనర్లుగా వాడే, షార్ట్ బరిలోకి దిగారు. చౌహల్ బౌలింగ్‌ను ప్రారంభచగా, తొలి ఓవర్‌లో తొలి బంతిని వైడ్ వేయగా, ఆ తర్వాత వరుసగా వైడ్ మూడు ఫోర్లు బాదాడు. ఫలితంగా తొలి ఓవర్‌లోనే ఆసీస్ ఏకంగా 13 పరుగులు రాబట్టింది. 
 
ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన ఇరు జట్లలోని 11 మంది ఆటగాళ్ళ వివరాలు... 
 
భారత్ : ధావన్, రాహుల్, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాగూర్, యుజువేంద్ర  చాహల్, టి.నటరాజన్. 
 
ఆస్ట్రలియా : వాడే, షార్ట్, స్మిత్, మ్యాక్స్‌వెల్, హెన్రిక్యూస్, స్టాయిన్స్, సామ్స్, అబ్బాట్, టై, స్వేప్సన్, జంపా. 
 

సంబంధిత వార్తలు

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments