నవంబరులో సౌతాఫ్రికాలో పర్యటించనున్న టీమిండియా!

వరుణ్
శుక్రవారం, 21 జూన్ 2024 (16:06 IST)
భారత క్రికెట్టు ఈ యేడాది నవంబరు నెలలో సౌతాఫ్రికాలో పర్యటించనుంది. ఈ టూర్‌లో టీమిండియా నాలుగు టీ20 మ్యాచ్‌లను ఆడుతుంది. ఈ క్రికెట్ షెడ్యూల్‌ను సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు అధికారికంగా శుక్రవారం ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం భారత క్రికెట్ జట్టు నవంబరు 8 నుంచి 15 వరకు సౌతాఫ్రికాలో పర్యటించనుంది. 2024-25 సీజన్‌కు స్వదేశంలో భారత్ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించిన అనంతరం.. దక్షిణాఫ్రికా తాజా షెడ్యూల్‌ను విడుదల చేసింది.
 
షెడ్యూల్‌ ఇదే..
తొలి టీ20: నవంబర్‌ 8, వేదిక డర్బన్‌
రెండో టీ20: నవంబర్‌ 10, వేదిక గబేహా
మూడో టీ20: నవంబర్‌ 13, వేదిక సెంచూరియన్‌
నాలుగో టీ20: నవంబర్‌ 15, జొహన్నెస్‌బర్గ్‌
గత ఏడాది భారత్‌.. దక్షిణాఫ్రికా పర్యటన చేపట్టింది. టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లు ఆడింది. ఇందులో వన్డే సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో గెలవగా.. టెస్టు, టీ20 సిరీస్‌ల్లో 1-1తో ఇరుజట్లు సమంగా నిలిచాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

తర్వాతి కథనం