Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబరులో సౌతాఫ్రికాలో పర్యటించనున్న టీమిండియా!

వరుణ్
శుక్రవారం, 21 జూన్ 2024 (16:06 IST)
భారత క్రికెట్టు ఈ యేడాది నవంబరు నెలలో సౌతాఫ్రికాలో పర్యటించనుంది. ఈ టూర్‌లో టీమిండియా నాలుగు టీ20 మ్యాచ్‌లను ఆడుతుంది. ఈ క్రికెట్ షెడ్యూల్‌ను సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు అధికారికంగా శుక్రవారం ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం భారత క్రికెట్ జట్టు నవంబరు 8 నుంచి 15 వరకు సౌతాఫ్రికాలో పర్యటించనుంది. 2024-25 సీజన్‌కు స్వదేశంలో భారత్ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించిన అనంతరం.. దక్షిణాఫ్రికా తాజా షెడ్యూల్‌ను విడుదల చేసింది.
 
షెడ్యూల్‌ ఇదే..
తొలి టీ20: నవంబర్‌ 8, వేదిక డర్బన్‌
రెండో టీ20: నవంబర్‌ 10, వేదిక గబేహా
మూడో టీ20: నవంబర్‌ 13, వేదిక సెంచూరియన్‌
నాలుగో టీ20: నవంబర్‌ 15, జొహన్నెస్‌బర్గ్‌
గత ఏడాది భారత్‌.. దక్షిణాఫ్రికా పర్యటన చేపట్టింది. టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లు ఆడింది. ఇందులో వన్డే సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో గెలవగా.. టెస్టు, టీ20 సిరీస్‌ల్లో 1-1తో ఇరుజట్లు సమంగా నిలిచాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hockey: హాకీ ట్రైనీపై కోచ్‌తో పాటు ముగ్గురు వ్యక్తుల అత్యాచారం.. అరెస్ట్

నకిలీ ఓటర్ల ఏరివేతకే ఓటర్ల జాబితాలో సవరణలు : ఈసీ

Andhra Pradesh: రిమాండ్ ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు.. ఐదుగురు అధికారులు సస్పెండ్

శంషాబాద్, పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉత్తరప్రదేశ్ వ్యక్తి

Totapuri : తోతాపురి రకం మామిడి రైతులకు ఉపశమనం- ఆ ధరకు ఆమోదం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

సోమిరెడ్డి కోడలు శృతి రెడ్డి తో కలిసి డిజిటల్ క్లాస్ రూంను ప్రారంభించిన మంచు లక్ష్మి

తర్వాతి కథనం