Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌లో టీమిండియా వైట్ బాల్ టూర్ ... ఆగస్టు నుంచి ప్రారంభం

ఠాగూర్
మంగళవారం, 15 ఏప్రియల్ 2025 (14:40 IST)
భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లను ఆడనుంది. ఈ టూర్ ఆగస్టు 17వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ తర్వాత టీమిండియా ఢాకాకు వెళ్లనుంది. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు షెడ్యూల్‌ను ప్రకటించింది. కాగా, బంగ్లాదేశ్ పర్యటనకు ముందు భారత క్రికెట్ జట్టు.. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్ళి, ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ ఆడుతుంది. జూన్ 20వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్ జూలై నాలుగో తేదీతో ముగుస్తుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ పర్యటనకు భారత్ వెళ్లనుంది. 
 
భారత్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే వన్డే సిరీస్ 
తొలి వన్డే మ్యాచ్ - ఆగస్టు 17 (మిర్పూర్)
రెండో వన్డే మ్యాచ్ - ఆగస్టు 20 (మిర్పూర్)
మూడో వన్డే మ్యాచ్ - ఆగస్టు 23 (ఛట్టోగ్రామ్)
 
భారత్ - బంగ్లాదేశ్ టీ20 సిరీస్ 
తొలి టీ20 - ఆగస్టు 26 (ఛట్టోగ్రామ్)
రెండో టీ20 - ఆగస్టు 29 (మిర్పూర్)
మూడో టీ20 - ఆగస్టు 31 (మిర్పూర్) 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

తర్వాతి కథనం
Show comments