Webdunia - Bharat's app for daily news and videos

Install App

హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి-బుమ్రా రీఎంట్రీకి ముహూర్తం

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2023 (19:31 IST)
స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా రీఎంట్రీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెలలో ఐర్లాండ్‌తో భారత జట్టు మూడు టీ20లు ఆడనుంది. వీటిలో హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇస్తారని కొన్నిరోజులుగా వార్తలు వచ్చాయి. వాటిని బీసీసీఐ తాజాగా ధ్రువీకరించింది. 
 
ఐర్లాండ్ పర్యటనకు ప్రకటించిన జట్టులో పాండ్యా పేరు లేదు. ఈ సిరీసులో టీమిండియా కెప్టెన్‌గా జస్‌ప్రీత్ బుమ్రాను ఎంపిక చేసింది. అలాగే అతని డిప్యూటీగా రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేసింది.
 
ఇలాంటి సమయంలో ఈ సిరీస్ అతనికి చాలా ఉపయోగపడేలా కనిపిస్తోంది. ఈ నెల 18, 20, 23వ తేదీల్లో మలాహిదె, డబ్లిన్‌ వేదికలుగా ఐర్లాండ్‌, భారత్ మూడు మూడు టీ20లు ఆడనున్నాయి. 
 
ఈ సిరీస్‌ కోసం 15మందితో కూడిన భారత జట్టును సోమవారం నాడు బీసీసీఐ ప్రకటించింది. ఈ సిరీస్‌లో సీనియర్లు రోహిత్‌, కోహ్లీతో పాటు హార్దిక్‌ పాండ్యాకు కూడా విశ్రాంతినిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో చైన్ స్నాచింగ్‌ల్లా మొబైల్ స్నాచింగ్‌- నలుగురి అరెస్ట్

బాబూ గారూ రండి.. మాట్లాడుకుందాం... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

భోలే బాబా ఎవరు... సామాజిక మాధ్యమాలకు దూరంగా వుంటారట!

హత్రాస్ తొక్కిసలాట.. 116కి చేరిన మృతుల సంఖ్య.. ఒకేసారి అందరూ..?

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి.. లేకుంటే ఆ పని చేయండి..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

తర్వాతి కథనం
Show comments