Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ : భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (20:58 IST)
భారత క్రికెట్ జట్టు త్వరలో సౌతాఫ్రికాలో క్రికెట్ సిరీస్ పర్యటన కోసం వెళ్లనుంది. ఈ పర్యటన కోసం సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఇప్పటికే 21 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. ఇపుడు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కూడా జట్టును ప్రకటించింది. 
 
మొత్తం 18 మందితో ఈ జట్టును ఎంపిక చేసింది. ఈ నెల 26వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు మూడు టెస్ట్ మ్యాచ్‌లలో ఇరు జట్లూ తలపడనున్నాయి. ఈ సిరీస్ కోసం భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నారు. 
 
అయితే, జట్టులో రహాన్, పుజారాలకు మరో అవకాశం ఇచ్చారు. అలాగే, జట్టులో కొత్తవారికి చోటు కల్పించకపోగా, జడేజా, గిల్, అక్షర్ పటేల్, చహర్‌లకు మాత్రం గాయాల సాకుతో విశ్రాంతి నిచ్చారు. స్టాండ్ బై ఆటగాళ్లుగా సైనీ, సౌరభ్ కుమార్, దీపక్ చహర్, అర్జాన్ నగ్వాస్‌ వాలాలను ఎంపిక చేశారు. 
 
భారత జట్టు వివరాలు.. 
కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎస్ రాహుల్, మయాంక్ అగర్వాల్, పుజారా, రహాన్, శ్రేయాస్ అయ్యర్, విహారి, పంత్, సాహూ, అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, బుమ్రా, ఠాకూర్, మహ్మద్ సిరాజ్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

తర్వాతి కథనం
Show comments