Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌తో సిరీస్ రద్దు-మహిళల వన్డే ప్రపంచకప్‌కు మిథాలీ సేన అర్హత

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (23:51 IST)
మహిళల వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు అర్హత సాధించింది. ఆతిథ్య హోదాతో న్యూజిలాండ్ నేరుగా మెగాటోర్నీకి ఎంపిక కాగా.. ఆస్ట్రేలియా (37 పాయింట్లు), ఇంగ్లండ్ (29), దక్షిణాఫ్రికా (25), భారత్ (23) ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి. పాకిస్థాన్ (19), న్యూజిలాండ్ (17), వెస్టిండీస్ (13), శ్రీలంక (5) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.  
 
ఇకపోతే.. వచ్చే ఏడాది న్యూజిలాండ్ వేదికగా ఈ టోర్నీ వేదిక కానుంది. పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ను రద్దు చేసుకోవడం ద్వారా టీమిండిగా ప్రపంచ కప్‌కు అర్హత సాధించడం జరిగింది. చిరకాల ప్రత్యర్థుల మధ్య గత కొన్నేళ్ల పాటు ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. 
 
వాస్తవానికి భారత్‌, పాక్ మధ్య గతేడాది ద్వితీయార్థంలో జరుగాల్సిన సిరీస్‌.. ప్రభుత్వ అనుమతుల కారణంగా వాయిదా పడింది. చివరకు ఆ సిరీస్ రద్దు కావడంతో క్వాలిఫయింగ్ పాయింట్లలో ముందంజలో ఉన్న మిథాలీసేన ముందంజ వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీజేపీ నేత మాధవి లత ఎలైట్ హిల్స్ అపార్ట్‌మెంట్ వివాదం.. ఏం జరిగింది?

Priyanka Gandhi గాజాలో అలా జరుగుతుంటే.. మోదీ సర్కారు ఇలా ప్రవర్తిస్తే ఎలా? ప్రియాంక గాంధీ

సింధూర్ పెడుతుండగా వణికిన వరుడు చేయి, పెళ్లి రద్దు చేసిన వధువు

Nara Lokesh: తల్లికి వందనం పథకంలో రెండు వేలు నా జేబులో పడ్డాయా? నిరూపించకపోతే? (video)

NEET UG 2025 results: నీట్ యూజీ 2025 ఫలితాలు.. టాప్‌లో మహేష్ కుమార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

తర్వాతి కథనం
Show comments