Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-పాకిస్థాన్‌ల దాయాది పోరు.. ఎప్పుడో తెలుసా? (Video)

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (12:08 IST)
దాయాదుల క్రికెట్ సమరానికి రంగం సిద్ధమవుతోంది. చివరి సారిగా 2012-13లో పాక్ వేదికగా రెండు జట్లు మధ్య పరిమిత ఓవర్ల సిరీస్‌ జరిగింది. ఆ తర్వాత 2008లో ఆసియా కప్‌ కోసం భారత్ పాక్‌లో పర్యటించింది. చివరగా ఇరు జట్లు 2019 వన్డే ప్రపంచకప్‌లో తలపడ్డాయి. ఈ నేపథ్యంలో చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ కోసం పాక్ ప్రభుత్వం సన్మహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
 
ఈ ఏడాదిలో ద్వితీయార్థంలో ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగేలా ప్రయాత్నాలు చేయాలని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)కు ఆ దేశ ప్రభుత్వ పెద్దలు ఆదేశించినట్లు సమాచారం. ఈ విషయాన్ని పాక్‌ స్థానిక మీడియాలో తన కథనాలలో పేర్కొంది. 
 
రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇరు జట్లు మధ్య సిరీస్‌లు జరగడం అగిపోయింది. దేశాల మధ్య పర్యటనలు కూడా అగిపోయింది. కేవలం ఐసీసీ టోర్నీల్లో, ఆసియా కప్‌లో మాత్రమే ఈ రెండు జట్ల బరిలోకి దిగుతున్నాయి. 
 
ఈ వివాదాలకు ముగింపు పలకాలని త్వరలో రెండు జట్ల మధ్య సిరీస్ జరిగిలే ప్రయత్నాలు చేస్తున్నట్లు పీసీబీ అధికారి స్పష్టం చేశాడు. 2023లో పాక్‌లో నిర్వహించే ఆసియా కప్‌లో భారత్‌ ఆడుతుందనే తాము ఆశిస్తున్నట్లు పీసీబీ ఛైర్మన్‌ మని ఇటీవలే పేర్కొన్న సంగతి తెలిసిందే.

 

సంబంధిత వార్తలు

కూలిన హెలికాఫ్టర్.. ఇరాన్ అధ్యక్షుడు మృతి?

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవుతారని తెలంగాణాలో సంబరాలు.. వీడియో వైరల్

ఎన్నికల్లో గాజువాక టీడీపీ అభ్యర్థికి ప్రచారం చేసిన భార్య.. సస్పెండ్ చేసిన రిజిస్ట్రార్

దేశంలో ప్రారంభమైన ఐదో విడత పోలింగ్ - ఓటేసిన ప్రముఖులు

నా భార్య కొడుతుంది.. చంపేస్తుందేమో.. నా భార్య నుండి నన్ను కాపాడండి

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

తర్వాతి కథనం
Show comments