Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరడం ఖాయం.. మిథాలీ రాజ్ జోస్యం

Webdunia
బుధవారం, 2 నవంబరు 2022 (12:01 IST)
టీమిండియా ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరడం ఖాయమని మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. టీ20 ప్రపంచకప్‌లో భారత్ ప్రత్యర్థులపై బలంగా పోరాడుతుందని చెప్పుకొచ్చారు. సెమీఫైనల్స్‌కు చేరబోయే జట్లలో గ్రూప్‌ -2 నుంచి భారత్, దక్షిణాఫ్రికా వుంటాయని అంచనా వేశారు. 
 
గ్రూప్‌-1 నుంచి న్యూజిలాండ్ కచ్చితంగా వుంటుందని మిథాలీ రాజ్ తెలిపారు. మరో స్థానం ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా మధ్య ముడిపడుతుంది. ఇక తుది పోరులో నిలిచే జట్టులో భారత్‌ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదని మిథాలీ చెప్పుకొచ్చింది. 
 
అలాగే టీమిండియాకు బలమైన ప్రత్యర్థిగా న్యూజిలాండ్‌ నిలుస్తుందని మిథాలీ పేర్కొంది. ఆసీస్‌ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో మూడు మ్యాచుల్లో రెండింటిని భారత్‌ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

ఆపరేషన్ మహాదేవ్- ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన సైన్యం

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. విజయవాడ మెట్రోకు టెండర్లు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

తర్వాతి కథనం
Show comments