Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరడం ఖాయం.. మిథాలీ రాజ్ జోస్యం

Webdunia
బుధవారం, 2 నవంబరు 2022 (12:01 IST)
టీమిండియా ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరడం ఖాయమని మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. టీ20 ప్రపంచకప్‌లో భారత్ ప్రత్యర్థులపై బలంగా పోరాడుతుందని చెప్పుకొచ్చారు. సెమీఫైనల్స్‌కు చేరబోయే జట్లలో గ్రూప్‌ -2 నుంచి భారత్, దక్షిణాఫ్రికా వుంటాయని అంచనా వేశారు. 
 
గ్రూప్‌-1 నుంచి న్యూజిలాండ్ కచ్చితంగా వుంటుందని మిథాలీ రాజ్ తెలిపారు. మరో స్థానం ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా మధ్య ముడిపడుతుంది. ఇక తుది పోరులో నిలిచే జట్టులో భారత్‌ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదని మిథాలీ చెప్పుకొచ్చింది. 
 
అలాగే టీమిండియాకు బలమైన ప్రత్యర్థిగా న్యూజిలాండ్‌ నిలుస్తుందని మిథాలీ పేర్కొంది. ఆసీస్‌ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో మూడు మ్యాచుల్లో రెండింటిని భారత్‌ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

తర్వాతి కథనం
Show comments