Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకతో మూడో వన్డే.. 317 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం

Webdunia
ఆదివారం, 15 జనవరి 2023 (20:34 IST)
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో భారత్ 317 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 390 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ ఇద్దరూ చేతులు కలిపారు. 391 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 73 పరుగులకే వికెట్ కోల్పోయింది.
 
దీంతో భారత్ 317 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వన్డేల్లో అత్యధిక విజయాలు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ దశలో 391 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక చివరి వికెట్ కోల్పోయి 73 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 317 పరుగుల తేడాతో విజయం సాధించింది. 
 
తద్వారా వన్డే క్రికెట్‌లో అత్యధిక తేడాతో గెలుపొందిన రికార్డు కూడా నమోదైంది.  భారత స్టార్ బౌలర్ సిరాజ్ 4 వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్, షమీ చెరో 2 వికెట్లు తీశారు. ఈ విజయం తర్వాత భారత్ 3-0తో వన్డే సిరీస్‌ను పూర్తిగా కైవసం చేసుకోవడం గమనార్హం

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments