Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌తో రెండో వన్డే.. రోహిత్ శర్మకు బొటన వేలికి గాయం

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2022 (13:23 IST)
rohit sharma
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ గాయపడ్డాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ బొటనవేలికి దెబ్బ తగిలింది. 
 
బుధవారం మిర్పూర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు బొటనవేళ్లకు దెబ్బ తగలడంతో భారత క్రికెట్ జట్టుకు ఆందోళన తప్పలేదు. 
 
బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత మ్యాచ్ రెండో ఓవర్‌లో గాయం జరిగింది. మహ్మద్ సిరాజ్ వేసిన ఓవర్ నాల్గవ బంతికి, రెండో స్లిప్‌ వద్ద నిలబడిన రోహిత్‌ బంతిని క్యాచ్‌ చేసేందుకు ప్రయత్నించగా బొటన వేలికి గాయమైంది. 
 
అతడిని వెంటనే మైదానం నుంచి తప్పించి, అతని స్థానంలో రజత్ పటీదార్‌ని తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lord Buddha: 127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన బుద్ధుని పవిత్ర అవశేషాలు

అభ్యంతరకర వీడియోలు - 43 ఓటీటీలను నిషేధించిన కేంద్రం

ఆగస్టు ఒకటో తేదీ నుంచి నో హెల్మెట్ - నో పెట్రోల్

Bengaluru: విద్యార్థులకు మెట్రో పాస్‌లు, ఫీడర్ బస్సులు ఇవ్వాలి.. ఎక్కడ?

Chandrababu: ముగిసిన చంద్రబాబు సింగపూర్ పర్యటన- అమరావతికి తిరుగుముఖం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

తర్వాతి కథనం
Show comments