భారత్-ఆస్ట్రేలియా-శ్రీలంక సిరీస్.. షెడ్యూల్ ప్రకటన

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (17:23 IST)
చెన్నైలోని చేపాక్కం స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే మ్యాచ్ తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది భారత జట్టు శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో ఆడనుంది. జనవరి 3న శ్రీలంకతో సిరీస్ ప్రారంభమై జనవరి 15వరకు కొనసాగుతుందని ప్రకటించారు.
 
అలాగే జనవరి 18 నుంచి ఫిబ్రవరి 1 వరకు న్యూజిలాండ్‌తో సిరీస్‌ జరగనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 9న ఆస్ట్రేలియాతో భారత జట్టు సిరీస్ ప్రారంభం కానుందని ప్రకటించారు. 
 
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే మార్చి 22న చెన్నైలోని చెపాక్కం స్టేడియంలో జరుగుతుందని ప్రకటించారు. చాలా గ్యాప్ తర్వాత చెన్నైలో మ్యాచ్ జరగనుండడంతో క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

120 కిలోల గంజాయి స్వాధీనం.. ఒడిశా నుండి గంజాయి.. ఉపాధ్యాయుడు, భార్య..?

ఫోర్బ్స్ మ్యాగజైన్ 2025- దేశం నుంచి 100మందికి స్థానం.. ఆరుగురు తెలుగువారికి కూడా ప్లేస్

Jagan: అరెరె.. ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారనుకుంటే.. లండన్‌కి జగన్ జంప్ అయ్యారే..

బంధువు గిందువు జాన్తానై.... మా పార్టీ అభ్యర్థే ముఖ్యం : తలసాని శ్రీనివాస్ యాదవ్

నోబెల్ శాంతి బహుమతి కోసం ఆరాటపడిన ట్రంప్.. షాకిచ్చిన కమిటీ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

తర్వాతి కథనం
Show comments