Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊరమాస్ స్టెప్పులతో దుమ్మురేపిన భారత ఆటగాళ్లు

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2022 (13:13 IST)
జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు మొత్తం మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను క్వీన్ స్వీప్ చేసింది. సోమవారం జరిగిన చివరి వన్డేలోనూ భారత జట్టు చెమటోడ్చి 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. 
 
ఈ విజయాన్ని టీమిండియా ఆటగాళ్లు ఘనంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. ముఖ్యంగా, యువ ఆటగాడు ఇషాన్ కిషన్ దుమ్మురేపాడు. దీనికి సంబంధించిన వీడియోను సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. 
 
ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ పగలబడి నవ్వకుండా ఉండలేరు. ఈ వీడియోలో ప్రముఖ పంజాబీ పాట "కాలా చష్మా"కు భారతజట్టులోని స్టార్లంతా డ్యాన్స్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments