రాహుల్ ద్రావిడ్‌కు కరోనా పాజిటివ్... జట్టులో కలకలం

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2022 (11:47 IST)
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. దీంతో జట్టులో కలకలం చెలరేగింది. ప్రస్తుతం టీమిండియా జింబాబ్వే పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో భాగంగా, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను రోహిత్ సేన క్లీన్ స్వీప్ చేసింది. 
 
ఈ నేపథ్యంలో శనివారం నుంచి ఆసియా కప్ 2022 కౌంట్‌డౌన్ ప్రారంభంకానుంది. శనివారం నుంచి ఈ మెగా టోర్నీ మొదలుకానుంది. ఇందుకోసం యూఏఈకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. అయితే, జట్టుతో కలిసి రాహుల్ ద్రావిడ్ యూఏఈకి వెళ్లడం లేదు. దీనికి కారణం ఆయనకు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. 
 
దీంతో ద్రావిడ్ ఆసియా కప్‌లో కూడా పాల్గొనడం సందేహంగా మారింది. యూఏఈకి బయలుదేరే ముందు భారత జట్టు సభ్యులకు కోవిడ్ పరీక్షలు చేయగా, అందులో రాహుల్ ద్రావిడ్‌కు పాజిటివ్‌గా తేలినట్టు సమాచారం. అయితే, ద్రావిడ్ ఆరోగ్యంపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరి రైతుల ఖాతాల్లో రూ. 2,830 కోట్లు జమ చేశాం.. నాదెండ్ల మనోహర్

Final Supermoon of 2025: 2025లో చివరి పౌర్ణమి డిసెంబర్ 4.. సూపర్ మూన్ ఇదే లాస్ట్

తెలంగాణ రాజ్‌భవన్ పేరు మారిపోయింది...

ఫనీంద్ర రాసలీలలు.. మహిళతో యవ్వారం.. వీడియో తీసి వాట్సాప్ గ్రూపులో షేర్ చేసి..?

కేరళ పంచాయతీ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

వార్నింగ్ ఇచ్చే G.O.A.T సినిమా తీసుకున్నా : మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి

Samyukta: ప్రాక్టీస్ తర్వాత మోకాలు నొప్పి తో ఫిజియోథెరపీ తీసుకున్నా : సంయుక్త

తర్వాతి కథనం
Show comments