Webdunia - Bharat's app for daily news and videos

Install App

భద్రతని ఉల్లంఘించి మైదానంలోకి ప్రవేశించిన అభిమాని..

Webdunia
గురువారం, 29 సెప్టెంబరు 2022 (19:44 IST)
Rohit sharma
తిరువనంతపురం వేదికగా దక్షిణాఫ్రికాతో గురువారం రాత్రి జరిగిన మొదటి టీ20 సందర్భంగా ఒక అభిమాని భద్రతను ఉల్లంఘించి మైదానంలోకి ప్రవేశించాడు. క్రికెటర్ రోహిత్ శర్మ కోసం ఓ అభిమాని భద్రతని ఉల్లంఘించి మైదానంలోకి ప్రవేశించాడు. 
 
భారత కెప్టెన్ రోహిత్ శర్మ పాదాలను తాకాడు. భారత్ ఫీల్డింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఒక్కసారి ఉలిక్కిపడ్డ భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 
 
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన ఈ పోరులో భారత్ 8 వికెట్లతో తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. తొలుత దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 స్కోరు మాత్రమే చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PM Modi: ప్రపంచ దృష్టంతా భారత్ పైనే ఉంది: వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో ప్రధాని మోదీ

పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయం చేయలేం.. ఎందుకో తెలుసా?

Jagan: జగన్ డ్రెస్ కోడ్.. తెల్లటి చొక్కా, ఖాకీ ప్యాంటు కాదు.. తెల్లటి కుర్తా, నల్ల ప్యాంట్

Ghibli Trends: గిబ్లి ట్రెండ్స్‌లో చేరిన నారా లోకేష్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్

Sunrise Beach in Bapatla: బాపట్ల సన్‌రైజ్ బీచ్ అభివృద్ధికి రూ.రూ.97.52 కోట్లు మంజూరు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Betting: అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో బెట్టింగ్ చిత్రం

Deverakonda: కంటెంట్ మూవీస్ చేస్తూ తెలుగు అభివృద్ధికి కృషి చేస్తా - విజయ్ దేవరకొండ

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

తర్వాతి కథనం
Show comments