Webdunia - Bharat's app for daily news and videos

Install App

భద్రతని ఉల్లంఘించి మైదానంలోకి ప్రవేశించిన అభిమాని..

Webdunia
గురువారం, 29 సెప్టెంబరు 2022 (19:44 IST)
Rohit sharma
తిరువనంతపురం వేదికగా దక్షిణాఫ్రికాతో గురువారం రాత్రి జరిగిన మొదటి టీ20 సందర్భంగా ఒక అభిమాని భద్రతను ఉల్లంఘించి మైదానంలోకి ప్రవేశించాడు. క్రికెటర్ రోహిత్ శర్మ కోసం ఓ అభిమాని భద్రతని ఉల్లంఘించి మైదానంలోకి ప్రవేశించాడు. 
 
భారత కెప్టెన్ రోహిత్ శర్మ పాదాలను తాకాడు. భారత్ ఫీల్డింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఒక్కసారి ఉలిక్కిపడ్డ భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 
 
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన ఈ పోరులో భారత్ 8 వికెట్లతో తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. తొలుత దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 స్కోరు మాత్రమే చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని: జర్నలిస్ట్ కృష్ణం రాజు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

తర్వాతి కథనం
Show comments