ధోనీని అధిగమించిన రోహిత్ శర్మ.. కేలండ‌ర్ ఇయ‌ర్‌లో 15 టీ20 విజ‌యాలు

Webdunia
గురువారం, 29 సెప్టెంబరు 2022 (17:39 IST)
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని అధిగమించాడు. ఒక ఏడాదిలో టీమిండియాను అత్య‌ధిక టీ20 మ్యాచ్‌లలో గెలిపించిన కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ నిలిచాడు. ఇప్ప‌టిదాకా ఈ రికార్డు మ‌హేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉంది. ఈ రికార్డును హిట్ మ్యాన్ బ్రేక్ చేశాడు. 
 
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో భాగంగా బుధ‌వారం జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఇకపోతే... 2016లో ఒకే ఏడాదిలో 15 టీ20 మ్యాచ్‌లలో టీమిండియాను ధోనీ గెలిపించాడు. 
 
ఇటీవ‌లే ఆస్ట్రేలియాలో ముగిసిన టీ20 సిరీస్‌లో చివ‌రి మ్యాచ్‌లో టీమిండియాకు ద‌క్కిన విజ‌యం రోహిత్ శ‌ర్మ‌ను ఈ విష‌యంలో ధోనీ స‌ర‌స‌న చేర్చింది. ఆస్ట్రేలియాతో చివ‌రి మ్యాచ్‌లో విజ‌యంతో హిట్ మ్యాన్ ఖాతాలో కూడా కేలండ‌ర్ ఇయ‌ర్‌లో 15 టీ20 విజ‌యాలు న‌మోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అవసరమైతే ఉప్పాడ వచ్చి మీతో తిట్లు తింటా, అలాంటి పనులు చేయను: పవన్ కల్యాణ్

దుబాయ్‌లో దీపావళి అద్భుతాన్ని అనుభవించండి

18 మంది మత్య్సకారుల కుటుంబాలకు రూ. 90 లక్షల బీమా అందించిన డిప్యూటీ సీఎం పవన్

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు దూరం కానున్న బీజేపీ.. ఎందుకో తెలుసా?

కేసీఆరే అడిగినా బీఆర్ఎస్‌లోకి తిరిగి రాను.. కేటీఆర్‌కు వెన్నుపోటు తప్పదు.. కవిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

తర్వాతి కథనం
Show comments