Webdunia - Bharat's app for daily news and videos

Install App

కివీస్‌తో తొలి ట్వంటీ-20: టీమిండియా పరాజయం

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (23:14 IST)
కివీస్‌తో జరిగిన తొలి ట్వంటీ-20లో టీమిండియా ఓటమిని చవిచూసింది. కివీస్‌పై వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా..  ట్వంటీ-20 సిరీస్ తొలి మ్యాచ్‌లోనే తేలిపోయింది. రాంచీలో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 21 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ విజయంతో కివీస్ మూడు టీ-20ల సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో వుంది. 
 
న్యూజిలాండ్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (50) చివర్లో అర్థసెంచరీతో పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. 
 
కివీస్ బౌలర్లలో మైకేల్ బ్రేస్వెల్ రెండు, కెప్టెన్ శాంటర్న్ 2, ఫెర్గుసన్ 2, డఫీ 1, సోధీ 1 వికెట్ పడగొట్టారు. అంతకుముందు కివీస్ జట్టు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments