Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లాభాలతో ముగిసిన బాంబే స్టాక్ మార్కెట్

లాభాలతో ముగిసిన బాంబే స్టాక్ మార్కెట్
, మంగళవారం, 29 నవంబరు 2022 (17:12 IST)
BSE
బాంబే స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేసుకున్నాయి.  ఈ క్రమంలో మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేశాయి. 
 
ఇందులో భాగంగా బీఎస్ఈ ప్రధాన సూచీ 177 పాయింట్ల లాభాలతో 62,682కి పెరిగింది. అలాగే నిఫ్టీ 55 పాయింట్లు పుంజుకుని 18,618 పాయింట్ల వద్ద స్థిరపడింది.  
 
విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తడంతో పాటు కీలక వడ్డీ రేట్లను అమెరికా ఫెడ్ రిజర్వ్ తగ్గిస్తుందనే అంచనాలతో మార్కెట్లలో జోష్ నెలకొంది. దీంతో భారత స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేసుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌‌లో వెబ్‌ 3.0 ఇండస్ట్రీ-అకడెమియా భాగస్వామ్యంపై నిర్మించబడిన ఐబీసీ 2022-23 కాంటినమ్‌ ఆల్ట్‌ హ్యాక్‌