Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై వేదికగా ఐదో టీ20 మ్యాచ్ : భారత్ బ్యాటింగ్

ఠాగూర్
ఆదివారం, 2 ఫిబ్రవరి 2025 (18:53 IST)
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి జరుగుతున్న ఐదో టీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ భారత్‌ను బ్యాటింగ్‌కు తొలుత ఆహ్వానించాడు. మొత్తం ఐదు టీ20 మ్యాచ్‌ల టోర్నీని భారత్ ఇప్పటికే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. నామమాత్రమైన ఐదో టీ20లో కూడా విజయం సాధించి ఈ సిరీస్‌ను విజయవంతంగా ముగించాలని టీమిండియా భావిస్తుంది. కాగా, ఈ మ్యాచ్ కోసం భారత్‌లో ఒక మార్పు చేశారు. అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో మహ్మద్ షమీని తీసుకున్నారు. 
 
భారత జట్టు : సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్, రింకు సింగ్, శివమ్ దూబె, హార్దిక పాండ్యా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి. 
 
ఇంగ్లండ్ : ఫీల్ సాల్ట్ బెన్ డకెట్, జాస్ బట్లర్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్ స్టన్, జాకబ్ బెతల్ బ్రైడన్ కార్స్, జెమీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, అడిల్ రషీద్, మార్క్ వుడ్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీహార్‌లో మొబైల్ ఓటింగ్.. దేశంలోనే తొలిసారి..

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ భర్త కళ్లలో కారం కొట్టి చంపేసిన భార్య!

కోల్‌కతా విద్యార్థిని రేప్ కేసు : తప్పంతా నిందితురాలిదే.. టీఎంసీ నేత మదన్ మిత్రా

కోల్‌కత్తా న్యాయ విద్యార్థి అత్యాచారం కేసు : ప్రధాని నిందితుడు ఓ సైకోనా?

అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి బెయిలా.. సుప్రీంలో ఏపీ సర్కారు అప్పీల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments