Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై వేదికగా ఐదో టీ20 మ్యాచ్ : భారత్ బ్యాటింగ్

ఠాగూర్
ఆదివారం, 2 ఫిబ్రవరి 2025 (18:53 IST)
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి జరుగుతున్న ఐదో టీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ భారత్‌ను బ్యాటింగ్‌కు తొలుత ఆహ్వానించాడు. మొత్తం ఐదు టీ20 మ్యాచ్‌ల టోర్నీని భారత్ ఇప్పటికే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. నామమాత్రమైన ఐదో టీ20లో కూడా విజయం సాధించి ఈ సిరీస్‌ను విజయవంతంగా ముగించాలని టీమిండియా భావిస్తుంది. కాగా, ఈ మ్యాచ్ కోసం భారత్‌లో ఒక మార్పు చేశారు. అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో మహ్మద్ షమీని తీసుకున్నారు. 
 
భారత జట్టు : సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్, రింకు సింగ్, శివమ్ దూబె, హార్దిక పాండ్యా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి. 
 
ఇంగ్లండ్ : ఫీల్ సాల్ట్ బెన్ డకెట్, జాస్ బట్లర్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్ స్టన్, జాకబ్ బెతల్ బ్రైడన్ కార్స్, జెమీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, అడిల్ రషీద్, మార్క్ వుడ్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

తర్వాతి కథనం
Show comments