Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ్‌పూర్ టీ20 మ్యాచ్‌కు అడ్డుపడిన వరుణుడు

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (20:09 IST)
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం రాత్రి 7 గంటలకు నాగ్‌పూర్ వేదికగా టీ20 మ్యాచ్ జరగాల్సివుండగా, ఈ మ్యాచ్‌కు వరుణ దేవుడు అడ్డుపడ్డాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ప్రారంభంకావడం మరింత ఆలస్యంకానుంది. 
 
నాగ్‌పూర్‌లో గత రాత్రి నుంచి వర్షం కురుస్తుండటంతో మైదానం మొత్తం చిత్తడిగా మారిపోయింది. దీంతో ఇప్పటివరకు టాస్ కూడా వేయలేదు. పిచ్‌ తడవకుండా కవర్లు కప్పి ఉంచారు. ఔట్ ఫీల్డ్ కూడా పలు ప్రాంతాల్లో తేమ శాతం అధికంగా ఉంది. దీంతో మైదానం మ్యాచ్‌కు అనువుగా సిద్ధం చేసేందుకు మైదానం సిబ్బంది శాయశక్తులా కృషి చేస్తున్నారు. 
 
మొత్తం మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొహాలీలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు గెలుపొందింది. భారత్ నిర్ధేశించిన 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆ జట్టు సునాయాసంగా ఛేదించింది. దీంతో ఆసీస్ 1-0 ఆధిక్యంతో ఉంది. దీంతో నాగ్‌పూర్‌లో మ్యాచ్ ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీ, తెలంగాణలో వర్షాలు

కుటుంబ కలహాలు.. ఇద్దరు పిల్లలతో బావిలో దూకేసిన వివాహిత.. తర్వాత?

రైతు భరోసా డబ్బు కోసం కొడవలితో తండ్రి నాలుక కోసిన కొడుకు.. ఎక్కడో తెలుసా?

ఒంటిపై చేయివేశావో... నిన్ను 35 ముక్కలు చేస్తా.. శోభనం రాత్రి భర్తకు భార్య వార్నింగ్...

వైకాపా నేత లాడ్జిలో వ్యభిచారం.. అందమైన యువతులను రప్పించి...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

తర్వాతి కథనం
Show comments