Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ్‌పూర్ టీ20 మ్యాచ్‌కు అడ్డుపడిన వరుణుడు

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (20:09 IST)
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం రాత్రి 7 గంటలకు నాగ్‌పూర్ వేదికగా టీ20 మ్యాచ్ జరగాల్సివుండగా, ఈ మ్యాచ్‌కు వరుణ దేవుడు అడ్డుపడ్డాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ప్రారంభంకావడం మరింత ఆలస్యంకానుంది. 
 
నాగ్‌పూర్‌లో గత రాత్రి నుంచి వర్షం కురుస్తుండటంతో మైదానం మొత్తం చిత్తడిగా మారిపోయింది. దీంతో ఇప్పటివరకు టాస్ కూడా వేయలేదు. పిచ్‌ తడవకుండా కవర్లు కప్పి ఉంచారు. ఔట్ ఫీల్డ్ కూడా పలు ప్రాంతాల్లో తేమ శాతం అధికంగా ఉంది. దీంతో మైదానం మ్యాచ్‌కు అనువుగా సిద్ధం చేసేందుకు మైదానం సిబ్బంది శాయశక్తులా కృషి చేస్తున్నారు. 
 
మొత్తం మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొహాలీలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు గెలుపొందింది. భారత్ నిర్ధేశించిన 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆ జట్టు సునాయాసంగా ఛేదించింది. దీంతో ఆసీస్ 1-0 ఆధిక్యంతో ఉంది. దీంతో నాగ్‌పూర్‌లో మ్యాచ్ ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గాం ఉగ్రదాడిపై అభ్యంతకర పోస్టులు : ఫోక్ సింగర్ నేహాసింగ్‌పై దేశద్రోహం కేసు

భారత్‌పై విషం కక్కుతున్న పాక్ యూట్యూబ్ చానెళ్లపై నిషేధం!

ఇరాన్ పోర్టులో పేలుడు... 40కి చేరిన మృతుల సంఖ్య

వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

అన్యాయాలు జరుగుతుంటే 'దేవుడెందుకు రావట్లేదు' ... సివిల్స్ ర్యాంకర్ యువతికి ఎదురైన ప్రశ్న!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

అక్టోబరు 31వ తేదీన పెళ్లి చేసుకుంటావా? ప్రియురాలికి సినీ దర్శకుడు ప్రపోజ్ (Video)

'ఎన్నో బాయ్‌ఫ్రెండ్' అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు : శృతిహాసన్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ల కిష్కింధపురి ఫస్ట్ లుక్

Sridevi: ఆరోజునే 3డీలోనూ జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్

తర్వాతి కథనం
Show comments