Webdunia - Bharat's app for daily news and videos

Install App

2019 క్రికెట్ ప్రపంచ కప్ : భారత్ తొలి మ్యాచ్ ఎవరితో తెలుసా?

వచ్చే (2019)లో క్రికెట్ ప్రపంచ కప్ జరుగనుంది. ఈ మెగా టోర్నీకి సౌతాఫ్రికా ఆతిథ్యమివ్వనుంది. ఈ టోర్నీ ప్రారంభ మ్యాచ్‌ ఆతిథ్య దక్షిణాఫ్రికా భారత్‌తో తలపడనుంది. నిజానికి ఈ మ్యాచ్ 2019 జూన్ రెండో తేదీన జరగ

Webdunia
మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (19:47 IST)
వచ్చే (2019)లో క్రికెట్ ప్రపంచ కప్ జరుగనుంది. ఈ మెగా టోర్నీకి సౌతాఫ్రికా ఆతిథ్యమివ్వనుంది. ఈ టోర్నీ ప్రారంభ మ్యాచ్‌ ఆతిథ్య దక్షిణాఫ్రికా భారత్‌తో తలపడనుంది. నిజానికి ఈ మ్యాచ్ 2019 జూన్ రెండో తేదీన జరగాల్సి దానిని జూన్ 4వ తేదీకి మార్చారు.
 
దీనికి కారణం లేకపోలేదు. లోథా కమిటీ సిఫారసుల మేరకు ఐపీఎల్ ఫైనల్‌కు, అంతర్జాతీయ మ్యాచ్‌కు మధ్య కనీసం 15 రోజుల సమయం ఖచ్చితంగా ఉండాలి. దీంతో ఐసీసీ సీఈవోల మీటింగ్‌లో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. 
 
2019 వరల్డ్‌కప్ మే 30 నుంచి జులై 14 వరకు ఇంగ్లండ్‌లో జరగనుంది. వచ్చే ఏడాది ఐపీఎల్ మార్చి 29 నుంచి మే 19 వరకు జరగనుంది. దీంతో 15 రోజుల నిబంధన మేరకు జూన్ 4నే తొలి మ్యాచ్ ఆడే వీలుంది అని బీసీసీఐ అధికారి చెప్పారు. సౌతాఫ్రికాతో ఇండియా తొలి మ్యాచ్ ఉంటుందనీ, ఈ మార్పునకు సీఈసీ కూడా అంగీకరించిందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments