Webdunia - Bharat's app for daily news and videos

Install App

23న టీ20వ వరల్డ్ కప్ : హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టిక్కెట్లు

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2022 (15:42 IST)
ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ 20 ప్రపంచ కప్ టోర్నీ ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఇందులోభాగంగా, ఈ నెల 23వ తేదీన దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య కీలక పోరు జరుగనుంది. మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్ కోసం 90 వేల టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయని నిర్వాహకులు వెల్లడించారు. ఈ మెగా టోర్నీకే దాయాదుల పోరు హైలెట్‌గా నిలువనుంది.
 
ఎంసీబీ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో అన్ని టిక్కెట్లు అమ్ముడుపోయినట్టు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అధికారులు వెల్లడించారు. స్టేడియంలో సీటింగ్ కెపెసిటీ 90 వేలు కాగా, మొత్తం టిక్కెట్లు విక్రయానికి పెట్టగా అన్ని టిక్కెట్లు హాట్ కేకుల్లో అమ్ముడు పోయాయని వారు తెలిపారు. 
 
ఇక మరిన్ని టిక్కెట్లు కోసం క్రికెట్ ఫ్యాన్స్ చూస్తున్న విషయాన్ని పసిగట్టి, స్టేడియంలో నిలుచుని మ్యాచ్‌ను తిలకించే విధంగా కొన్ని అదనపు టిక్కెట్లను విడుదల చేయగా, ఈ టిక్కెట్లు కేవలం 10 నిమిషాల్లోనే అమ్ముడైపోయినట్టు తెలిపారు. దీంతో మ్యాచ్ టిక్కెట్ కౌంటర్లలో సోల్డ్ ఔట్ బోర్డులు దర్శనమిస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైసీపీకి వర్మకు ఉన్న సంబంధం అదే.. జీవీ రెడ్డి ఏమన్నారు..?

Srinivas Goud: తిరుమల కొండపై టీటీడీ వివక్ష చూపుతోంది.. ఇది సరికాదు.. శ్రీనివాస్ గౌడ్ (video)

Sujana Chowdary: సుజనా చౌదరి సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారుగా... విమర్శకులకు చెక్

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడవద్దని అమ్మకే ఫోన్ చేశారు.. గుడివాడ అమర్‌నాథ్ (video)

Folk Singer: ప్రేమ పెళ్లి బాగానే జరిగింది.. కానీ జానపద గాయని ఆత్మహత్య.. ఎందుకు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

Balagam Actor: బలగం నటుడు మొగిలయ్య కన్నుమూత

తర్వాతి కథనం
Show comments