Webdunia - Bharat's app for daily news and videos

Install App

కివీస్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ కీలకం.. చివరకు బ్యాటింగ్ చేయాలి ... : చోప్రా

Webdunia
ఆదివారం, 31 అక్టోబరు 2021 (15:03 IST)
ఐసీసీ ట్వంటీ20 టోర్నీలోభాగంగా, ఆదివారం రాత్రి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లూ సన్నద్ధమయ్యాయి. పైగా, ఇరు జట్లూ ఆడిన తమతమ తొలి మ్యాచ్‌లలో ఓడిపోయాయి. దీంతో ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. 
 
ఇదిలావుంటే, ప్రపంచకప్‌ ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగిన భారత్‌ మరింత పట్టుదలగా కనిపిస్తోంది. దీనిపై మాజీ ఆటగాడు, కామెంటేటర్ ఆకాశ్‌ చోప్రా మాట్లాడాడు. భారత జట్టులో ఎక్స్‌ ఫ్యాక్టర్‌ రిషభ్ పంత్‌ అని, అతను భారత ఇన్నింగ్స్ చివరి వరకూ బ్యాటింగ్ చేయాలని ఆకాశ్‌ అభిప్రాయపడ్డాడు.
 
‘పాండ్యా ఫామ్‌లో లేడు. అతను ఫామ్‌లోకి రావాలని మనమంతా కోరుకుంటున్నాం. కానీ డెత్‌ ఓవర్లలో బ్యాటింగ్ చేయాలంటే పంత్‌ కన్నా బెటర్‌ ఆప్షన్ మరొకటి లేదు’ అని అతను చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kalpika Ganesh: ప్రిజమ్ పబ్ వ్యవహారం.. కల్పికా గణేష్‌పై గచ్చిబౌలి స్టేషన్‌లో కేసు

భర్త దుబాయ్‌లో వుంటే భార్య వివాహేతర సంబంధం..వద్దు పోమ్మంది.. అంతే సూసైడ్

Vizag: విశాఖలో పౌర విమానయాన విశ్వవిద్యాలయం-సెప్టెంబర్ తర్వాత సీప్లేన్ కార్యకలాపాలు

No More Ration Rice : మధ్యాహ్నా భోజన పథకంలో ఇకపై సన్నబియ్యం

Delhi: ఢిల్లీపై భానుడు ప్రతాపం- వేడిగాలులు వీస్తూనే వుంటాయ్.. రెడ్ అలెర్ట్ జారీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments