Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబరు 23న దాయాదుల పోరు - హాట్ కేకుల్లా అమ్ముడైన టిక్కెట్లు

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (09:10 IST)
ఐసీసీ ట్వంటీ 20 ప్రపంచ కప్ పోటీలు వచ్చే అక్టోబరు నెల 16వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరుగనున్నాయి. ఆస్ట్రేలియా వేదికగా జరిగే ఈ పోటీల్లో భాగంగా, దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ జట్లు చాలా కాలం తర్వాత నేరుగా తలపడుతున్నాయి. కీలక మ్యాచ్ అక్టోబరు 23వ తేదీన జరుగనుంది. ఈ రెండు జట్ల మధ్య జరిగే సమరాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు క్రికెట్ అభిమానులు పోటీపడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ టోర్నీ మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్ల విక్రయం ప్రారంభమైంది. ఇందులో భారత్ పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్ల విక్రయం ప్రారంభమైన కొన్ని క్షణాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. టిక్కెట్ ధరలను పిల్లలకు రూ.373 (5 డాలర్లు), పెద్దలకు రూ.1493 (20 డాలర్లు)గా నిర్ణయించారు. 
 
అలాగే, ఫైనల్ మ్యాచ్‌తో పాటు మొత్తం 45 మ్యాచ్‌ల టిక్కెట్లను విక్రయానికి ఉంచగా, తొలుత ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్లు పూర్తిగా సేల్ అయ్యాయి. కాగా, ఈ మ్యాచ్‌లు అడిలైడ్, బ్రిస్బేన్, హాబర్ట్, పెర్త్, సిడ్నీ, జీలాంగ్ వేదికలుగా నిర్వహిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments