Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీసీఐ చీఫ్‌ గుంగూలీకి అరుదైన గౌరవం

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (14:39 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్ సౌరవ్ గంగూలీకి అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పురుషుల క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా గంగూలీని ఐసీసీ నియమించింది. 
 
ఇప్పటివరకు ఈ పదవిలో కొనసాగుతూ వచ్చిన అనిల్ కుంబ్లే తన పదవీలాకం మూడేళ్లు ముగిసిపోవడంతో ఆ ప‌ద‌వి నుంచి అత‌ను త‌ప్పుకున్నాడు. ఆ స్థానంలో గంగూలీని నియ‌మిస్తూ ఐసీసీ బోర్డు నిర్ణ‌యం తీసుకుంది. ఐసీసీ ఛైర్మెన్ గ్రెగ్ బార్‌క్లే ఓ ప్ర‌క‌ట‌న‌లో ఈ విష‌యాన్ని తెలిపారు. 
 
ఐసీసీ మెన్స్ క్రికెట్ క‌మిటీ ఛైర్మ‌న్‌గా సౌర‌వ్‌ను ఆహ్వానించేందుకు సంతోషిస్తున్నామ‌ని, తొలుత ఉత్తమ క్రికెట‌ర్‌గా.. ఆ తర్వాత బోర్డు అడ్మినిస్ట్రేట‌ర్‌గా గంగూలీ అనుభ‌వాలు క్రికెట్ వృద్ధికి ఉప‌యోగ‌ప‌డుతాయ‌ని గ్రెగ్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

తర్వాతి కథనం
Show comments